జాతీయం

  • Home
  • బెంగాల్‌లోని రెండు బూత్‌ల్లో కొనసాగుతున్నరీపోలింగ్‌

జాతీయం

బెంగాల్‌లోని రెండు బూత్‌ల్లో కొనసాగుతున్నరీపోలింగ్‌

Jun 3,2024 | 10:14

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో రెండు బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో … సోమవారం ఉదయం రీ పోలింగ్ కొనసాగుతోంది.…

అస్సాంలో ఆగని వరదలు

Jun 3,2024 | 09:55

15 మంది మృతి 10 జిల్లాలపై ప్రభావం గౌహతి : అస్సాంలో వరదలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా మే 28 నుంచి ఆదివారం నాటికి 15 మంది…

ఘోర ఘటన – పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి

Jun 3,2024 | 09:55

రాజ్‌గఢ్‌ (మధ్యప్రదేశ్‌) : మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర ఘటన జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. మృతుల్లో…

నేటి నుంచి టోల్‌ బాదుడు

Jun 3,2024 | 09:54

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ఛార్జీలు మూడు నుంచి ఐదు శాతం సోమవారం నుంచి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్‌ ఛార్జీల…

అంబానీని దాటేసిన అదానీ

Jun 3,2024 | 09:53

ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదా న్యూఢిల్లీ : గౌతమ్‌ అదానీ మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆపిల్స్‌ వ్యాపారం నుంచి ఎయిర్‌పోర్టుల వ్యాపారానికి సంబంధించిన షేర్ల…

సార్వత్రికంపై లక్ష కోట్ల వ్యయం !

Jun 3,2024 | 09:52

న్యూఢిల్లీ : ఈ నెల 1వ తేదీతో ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. ఈ ఎన్నికల్లో సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని అంచనా.…

కలెక్టర్లకు అమిత్‌ షా ఫోన్లు

Jun 3,2024 | 08:39

ఇప్పటి వరకూ 150 మందితో సంభాషణ జైరాం రమేష్‌ వెల్లడి న్యూఢిల్లీ : ఈ నెల 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు…

తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

Jun 3,2024 | 08:37

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో ఆదివారం లొంగిపోయారు. తీహార్‌ జైలుకు బయలుదేరే ముందు తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి…

మార్గదర్శకాలు పాటించండి

Jun 2,2024 | 23:14

ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటించండి సిఇసిని కోరిన ఇండియా బ్లాక్‌ నేతలు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో…