జమిలి ఎన్నికలపై కమిటీ నివేదిక సమర్పణకు నిర్ధిష్ట గడువు లేదు
కేంద్ర మంత్రి మేఘ్వాల్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి…
కేంద్ర మంత్రి మేఘ్వాల్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి…
న్యూఢిల్లీ : ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘన కేసులో మాజీ ఐఎఎస్ అధికారి, హక్కుల కార్యకర్త హర్ష మందర్ ఇల్లు, కార్యాలయంలో సిబిఐ సోదాలు జరిపింది. సిబిఐ నుంచి వచ్చిన…
లోక్సభ ఎన్నికల్లో ఏం చేయగలదో ఊహించండి బిజెపిపై కేజ్రీవాల్ ఆగ్రహం న్యూఢిల్లీ : మేయర్ ఎన్నికల్లోనే బిజెపి రిగ్గింగ్ చేస్తే.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఏం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన ఎపి భవన్లోని అంబేద్కర్…
ఎపి కాంగ్రెస్ నేతలతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు బిజెపి ద్రోహం చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:జార్ఖండ్ అంశంపై పార్లమెంటు దద్దరిల్లింది. గురువారం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత వాయిదా పడిన పార్లమెంటు శుక్రవారం తిరిగి ప్రారంభం కాగానే ఇండియా ఫోరం…
5న బల నిరూపణ రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపాయి సోరేన్ (67)శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో…
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజుమాన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం…
డెహ్రాడూన్ : వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి (యుసిసి)ని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. యుసిసి ముసాయిదాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ…