జాతీయం

  • Home
  • సిఎఎపై సుప్రీంని ఆశ్రయించిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

జాతీయం

సిఎఎపై సుప్రీంని ఆశ్రయించిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

Mar 12,2024 | 13:55

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలుకు నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారం నోటిఫై చేసింది. కేంద్రం మరోసారి సిఎఎ అమలుకు పూనుకోవడంపై కేరళ, తమిళనాడు…

CAA : సిఎఎ అమలు ఆమోదయోగ్యం కాదు : విజయ్

Mar 12,2024 | 12:48

చెన్నై : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్‌ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్…

Lok Sabha polls : బరిలో లేని మల్లికార్జున ఖర్గే

Mar 12,2024 | 11:55

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో…

Haryana CM: మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా

Mar 12,2024 | 15:58

చండీగఢ్‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని, సాయంత్రంలోగా…

కేరళలో అమలు చేయం : విజయన్‌

Mar 12,2024 | 11:11

సిఎఎపై ప్రతిపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ : సిఎఎను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రంలోని బిజెపి ప్రకటించడంపై వివిధ రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సిఎఎను కేంద్ర ప్రభుత్వం నోటిఫై…

ఇన్‌శాట్‌-3డీఎస్‌ విజయవంతం

Mar 12,2024 | 11:04

బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్‌ అయింది. ఇన్‌శాట్‌ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌…

ED Raid: జార్కండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

Mar 12,2024 | 11:27

రాంచీ : జార్కండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు…

NIA: పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Mar 12,2024 | 11:28

ఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్లకు సంబంధాల కేసులో పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏక కాలంలో…

15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?

Mar 12,2024 | 10:21

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…