జాతీయం

  • Home
  • సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

జాతీయం

సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

Apr 13,2024 | 07:34

– ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం…

జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు : ప్రధాని మోడీ

Apr 13,2024 | 07:33

ఉదంపూర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉథంపూర్‌ పట్టణంలో…

సిబిఐ కస్టడికి కవిత

Apr 13,2024 | 07:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడు రోజుల పాటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సిబిఐ) కస్టడీకి అనుమతినిస్తూ…

ఇజ్రాయిల్‌, ఇరాన్‌లకు ప్రయాణం వద్దు : పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి

Apr 13,2024 | 07:28

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌, ఇరాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలకు ప్రయాణం చేయవద్దని పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ…

నిరుద్యోగ సమస్యే కీలకం

Apr 13,2024 | 00:30

– ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం – ‘సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి’ సర్వేలో వెల్లడి – గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయిందన్న 55 శాతం మంది – లోక్‌సభ ఎన్నికలు మోడీ…

దిండిగల్‌లో ఎర్ర జెండా- సిపిఎం అభ్యర్థి ఆర్‌. సచ్చిదానందం

Apr 13,2024 | 00:09

చెన్నయ్ నుంచి ప్రత్యేక ప్రతినిధి :తమిళనాడులోని దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ఎర్ర జెండా ఎగరనున్నది. సిపిఎం తరపున ఆర్‌.సచ్చిదానందం బరిలో దిగారు. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.…

త్రిపురలో ద్విముఖ పోటీ

Apr 13,2024 | 00:04

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ…

మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించడానికి ఎంవిఎ, ఇండియా పోరమ్‌లను గెలిపించండి

Apr 12,2024 | 23:16

తుషార్‌గాంధీ, జావేద్‌ ఆనంద్‌, తీస్తా సెతల్వాద్‌, స్వరా భాస్కర్‌సహా ప్రముఖుల బహిరంగ లేఖ ముంబయి : మసకబారిన మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించడానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ),…

పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 | 23:09

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.…