జాతీయం

  • Home
  • యుపిలో ఘోర ప్రమాదం – చెరువులో ట్రాక్టర్‌ పడి 24 మంది మృతి

జాతీయం

యుపిలో ఘోర ప్రమాదం – చెరువులో ట్రాక్టర్‌ పడి 24 మంది మృతి

Feb 25,2024 | 08:25

– మరో 20 మందికి గాయాలు – గంగా నదీ స్నానాలకు వెళ్తుండగా దారుణం లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాశ్‌గంజ్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది.…

మూడవ ఏట ప్రవేశించిన ఉక్రెయిన్‌ యుద్ధం

Feb 25,2024 | 08:24

ఇప్పటికైనా ముగింపు పలకాలి ! అంతర్జాతీయ సమాజం ఆకాంక్ష మాస్కో,కీవ్‌ : ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించి శనివారంతో రెండేళ్ళు పూర్తయింది. ఈ ఘర్షణకు పరిష్కారం…

అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం : ముంతాజ్‌ పటేల్‌

Feb 24,2024 | 18:17

అహ్మదాబాద్‌: ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుల్లో భాగంగా.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌కి గుజరాత్‌లో రెండు ఎంపీ సీట్లను ఆఫర్‌ చేసింది. ఈమేరకు…

బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి శోభన!

Feb 24,2024 | 17:22

తిరువనంతపురం : ప్రముఖ సినీ నటి శోభన రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె బిజెపి నుంచి తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే…

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసిన యుపి ప్రభుత్వం

Feb 24,2024 | 15:29

లక్నో : ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను యుపి ప్రభుత్వం…

భారత్‌ జోడో న్యారు యాత్రలో పాల్గొన్న ప్రియాంక

Feb 24,2024 | 14:49

మొరాదాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) : భారత్‌ జోడో న్యాయ యాత్రలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభమైన నెల తర్వాత ప్రియాంక ఈ…

ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన పొత్తు : నేడు అధికారిక ప్రకటన

Feb 24,2024 | 12:01

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన…

విమానంలో సాంకేతిక సమస్య..ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత

Feb 24,2024 | 13:02

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు విమానంలోనే ఉండిపోవడంతో…

హర్యానా పోలీసుల దాష్టీకం

Feb 24,2024 | 11:16

పలువురికి గాయాలు, ధ్వంసమైన ట్రాక్టర్లు ఖనౌరీ సరిహద్దులో మరో రైతు మృతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువరైతును అమానుషంగా పొట్టన పెట్టు కున్న హర్యానా పోలీసులు శుక్రవారం…