వాణిజ్య నౌక హైజాక్కు యత్నం.. తిప్పికొట్టిన భారత నావికాదళం
మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ…
మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ…
న్యూఢిల్లీ : పార్లమెంట్ వద్ద భద్రతా ఉల్లంఘన కేసులో సహ కుట్రదారుడు, ఆరో నిందితుడైన మహేష్ కుమవత్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పార్లమెంట్ వద్ద…
దుబాయ్ : కువైట్ పాలక అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సాబా (86) శనివారం మరణించారు. చమురు సంపన్న దేశమైన కువైట్లోని అంతర్గత రాజకీయ…
న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగమే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్…
న్యూఢిల్లీ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కోవిడ్ సబ్వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్ వేరియంట్.. ఒమిక్రాన్…
న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్ ఎంపి ధీరజ్…
న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయిందని ఆమె శుక్రవారం ప్రకటించారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తన ఫేస్బుక్…
న్యూఢిల్లీ : ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్కు శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఈ…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన పరీక్ష తేదీని ఎన్డీఏ మార్చింది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు…