జాతీయం

  • Home
  • ప్రతిపక్షాలపై ఆగని కేంద్రం దాడులు .. అఖిలేష్‌ యాదవ్‌కి సిబిఐ సమన్లు

జాతీయం

ప్రతిపక్షాలపై ఆగని కేంద్రం దాడులు .. అఖిలేష్‌ యాదవ్‌కి సిబిఐ సమన్లు

Mar 1,2024 | 11:15

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) 8 సార్లు సమన్లు జారీ చేసింది. …

రాజీనామా వార్తలను కొట్టిపారేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

Feb 28,2024 | 16:24

సిమ్లా :      హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు రాజీనామా…

ఢిల్లీలో సోలార్‌ పాలసీ 2024ని నిలిపివేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

Feb 28,2024 | 13:08

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గత నెలలో ప్రకటించిన సోలార్‌ పాలసీ 2024 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా బుధవారం నిలిపివేశారు. ఈ…

మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ నిరాకరణ

Feb 28,2024 | 12:37

చెన్నై :    తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ను మద్రాస్‌ హైకోర్టు బుధవారం నిరాకరించింది. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గతేడాది జూన్‌లో…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులు

Feb 28,2024 | 12:15

యుపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని…

అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..

Feb 28,2024 | 12:05

గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం నాడు ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ఇందులో సుమారు…

ఎన్నికల నియమావళికి ముందే సిఎఎ నిబంధనలు జారీ

Feb 28,2024 | 11:48

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాల మోహరింపు

Feb 28,2024 | 11:31

ఇంఫాల్‌ :    మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇంఫాల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌ను మోహరించారు. మొయితీ కమ్యూనిటీకి చెందిన ఆరంబారు టెంగోల్‌ కార్యకర్తలు…

ప్రబీర్‌ ఆరోగ్యంపై ఎయిమ్స్‌ వైద్యులతో పరిశీలన

Feb 28,2024 | 10:01

సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో పరీక్షించి, నిర్ధా రించేందుకు డైరెక్టర్ల బోర్డును నియమించా ల్సిందిగా…