మణిపూర్లో మళ్లీ హింస – ఇద్దరు మృతి : పలు చర్చిల దగ్ధం
ఇంఫాల్ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్లోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…
ఇంఫాల్ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్లోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…
జాతీయ క్రీడలు నిర్వహిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య దానిపై ఎప్పుడో వేటు వేసిన క్రీడా శాఖ అయినా … మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సంజయ్ సింగ్ న్యూఢిల్లీ :…
కిషన్గంజ్ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్లోని సోనాపూర్ నుండి…
త్రిసూర్ : భారత రాజకీయాల్లో అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్లో ‘ఆర్ట్…
న్యూఢిల్లీ : స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద…
రాజకీయ ఆర్థికవేత్త పరకాల హెచ్చరిక మోడీ పాలనలో అంతా వినాశనమే వారు చెప్పేవన్నీ అబద్ధాలే పేదరికం, నిరుద్యోగం, రుణభారం పెరిగిపోతున్నాయి కొచ్చి : అప్రమత్తంగా లేకుంటే…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంటు (బడ్జెట్) సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.…
బాగల్కోట్ : పాఠశాల బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు…
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ఎన్సిపి రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. ఫిబ్రవరి 15లోగా…