జాతీయం

  • Home
  • మణిపూర్‌లో మళ్లీ హింస – ఇద్దరు మృతి : పలు చర్చిల దగ్ధం

జాతీయం

మణిపూర్‌లో మళ్లీ హింస – ఇద్దరు మృతి : పలు చర్చిల దగ్ధం

Jan 30,2024 | 11:27

ఇంఫాల్‌ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్‌లోక్‌ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…

సస్పెండ్‌ చేస్తే నాకేంటి ?

Jan 30,2024 | 11:06

జాతీయ క్రీడలు నిర్వహిస్తున్న రెజ్లింగ్‌ సమాఖ్య దానిపై ఎప్పుడో వేటు వేసిన క్రీడా శాఖ అయినా … మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సంజయ్ సింగ్‌ న్యూఢిల్లీ :…

బీహార్‌లో భారత్‌ జోడో న్యాయ్ యాత్ర – నేడు భారీ ర్యాలీ, మహాకూటమి నాయకుల హాజరు

Jan 30,2024 | 10:58

కిషన్‌గంజ్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్‌లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సోనాపూర్‌ నుండి…

మోడీని మించిన నటుడు లేడు : ప్రకాశ్‌ రాజ్‌

Jan 30,2024 | 10:58

త్రిసూర్‌ :   భారత రాజకీయాల్లో అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంటర్నేషనల్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ‘ఆర్ట్‌…

సిమిపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు

Jan 30,2024 | 10:53

న్యూఢిల్లీ  :   స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద…

కేరళలో హింసకు బిజెపి కుట్ర

Jan 30,2024 | 10:48

రాజకీయ ఆర్థికవేత్త పరకాల హెచ్చరిక మోడీ పాలనలో అంతా వినాశనమే వారు చెప్పేవన్నీ అబద్ధాలే పేదరికం, నిరుద్యోగం, రుణభారం పెరిగిపోతున్నాయి కొచ్చి :    అప్రమత్తంగా లేకుంటే…

రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు..  నేడు అఖిలపక్ష భేటీ

Jan 30,2024 | 09:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంటు (బడ్జెట్‌) సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.…

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Jan 29,2024 | 18:20

బాగల్‌కోట్‌ : పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు…

అజిత్‌ పవార్‌ వర్గం అనర్హతపై నిర్ణయం గడువు పొడిగింపు

Jan 29,2024 | 17:18

న్యూఢిల్లీ :    మహారాష్ట్రలోని ఎన్‌సిపి రెబల్‌ నేత అజిత్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. ఫిబ్రవరి 15లోగా…