జాతీయం

  • Home
  • జమ్మూలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

జాతీయం

జమ్మూలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

Apr 23,2024 | 04:12

జమ్మూకాశ్మీర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఉదంపుర్‌ స్థానానికి తొలివిడత ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. రెండోదశలో భాగంగా ‘జమ్మూ’ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. 2,416 పోలింగ్‌…

కొల్లాంలో సినీ స్టార్‌ ముఖేష్‌ కుమార్‌

Apr 23,2024 | 03:24

సిపిఎం అభ్యర్థిగా పోటీ రెండు తడవలు ఎంఎల్‌ఎగా సేవ  ప్రచారంలో అక్కున చేర్చుకుంటున్న ప్రజలు సినిమాలు, టీవీ షోలు, స్థానిక ప్రత్యేక భాషా శైలితో కొల్లాం బ్రాండ్‌…

కానరాని ‘నారీ శక్తి’

Apr 23,2024 | 18:28

 మోడీ పాలనలో పెరిగిన లింగ అసమానతలు పేద గర్భిణులకు లభించని ఆరోగ్య సేవలు పాఠశాల విద్యకు బాలికలు దూరం ఉపాధి అవకాశాలూ అంతంతే పెరుగుతున్న నేరాలు న్యూఢిల్లీ…

దళిత విద్యార్థి నాయకుడిపై టిఐఎస్‌ఎస్‌ రెండేళ్ల నిషేధం

Apr 23,2024 | 00:53

 ఖండించిన ఎఐకెఎస్‌ న్యూఢిల్లీ : దళిత విద్యార్థి నాయకుడు, పిహెచ్‌డి స్కాలర్‌ రామదాస్‌పై టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌) రెండేళ్ల నిషేధం విధించింది. దళిత…

శశిథరూర్‌ డ్యాన్స్‌ వైరల్‌…

Apr 23,2024 | 00:06

తిరువనంతపురం : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ మరోసారి డ్యాన్స్‌ చేస్తూ మరోసారి మీడియాలోకి ఎక్కారు. మాజీ కేంద్రమంత్రి, కేరళలోని తిరువనంతపురంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపి అయిన…

25,753 మంది టీచర్ల తొలగింపు

Apr 23,2024 | 08:15

 బెంగాల్‌లో 2016 ఎస్‌ఎల్‌ఎస్‌టి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ రద్దు చేసిన కోల్‌కత్తా హైకోర్టు  సుప్రీంకోర్టుకు వెళ్తాం : మమతా బెనర్జీ కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రస్థాయి నియామక…

హెల్మెట్‌ పెట్టుకోలేదని నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదు  : మద్రాస్‌ హైకోర్టు

Apr 23,2024 | 00:50

చెన్నై : ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ ధరించకపోవడం నిర్లక్ష్యం కాదని, హెల్మెట్‌ ధరించలేదనే కారణంతో ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం…

కేజ్రీవాల్‌ను పరీక్షించేందుకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయండి

Apr 23,2024 | 00:46

అవసరమైన వైద్యాన్ని అందించాలి జైలు అధికారులకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పరీక్షించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని…

ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలి

Apr 23,2024 | 00:44

 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రధాని మోడీ, బిజెపి నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…