జాతీయం

  • Home
  • Sela Tunnel : ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన మోడీ

జాతీయం

Sela Tunnel : ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన మోడీ

Mar 9,2024 | 15:33

ఇటానగర్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇటానగర్‌లోని ప్రపంచంలో అతి పొడవైన డబుల్‌ లేన్‌ ఆల్‌ వెదర్‌ టన్నెల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ‘విక్షిత్‌ భారత్‌ విక్షిత్‌…

డిఎంకెతో కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

Mar 9,2024 | 12:11

చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ డిఎంకెతో సీట్ల సర్దుబాటు విషయంపై శనివారం చర్చలు జరపనుంది. తమిళనాడు, పుదురుచ్చేరిలో 10 సీట్లకు పోటీ చేసే విషయంపై…

Fire accident: మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం..

Mar 9,2024 | 11:47

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి వచ్చిన…

ఇప్పటికీ జైల్లో ఉన్నట్లే అనిపిస్తోంది ! : నిర్బంధంపై ప్రొఫెసర్‌ సాయిబాబా

Mar 9,2024 | 10:28

న్యూఢిల్లీ : నిర్దోషిగా విడుదలైన తాను ఇంకా జైలు గదిలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలు న్నాయన్న…

ఉన్నత విద్యలో మహిళా ప్రాతినిధ్యం తక్కువే : అఖిల భారత సర్వేలో వెల్లడి

Mar 9,2024 | 10:01

న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల ప్రవేశాన్ని పెంచేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఉన్నత విద్యా…

చట్టబద్ధమైన ‘మద్దతు’తోనే రైతుకు మనుగడ

Mar 9,2024 | 08:50

రైతు ఆత్మహత్యల నివారణకుచర్యలు చేపట్టాలి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను ప్రతిఘటించాలి మహారాష్ట్ర పత్తి, సోయాబీన్‌ రైతుల సదస్సులో డాక్టర్‌ మధుర స్వామినాథన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో…

నమాజు చేస్తున్నవారిపై ఢిల్లీ పోలీస్‌ దాష్టీకం

Mar 9,2024 | 08:43

కాలితో తన్నిన ఎస్‌ఐ తీవ్రంగా ఖండించిన సిపిఎం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంద్రలోక్‌ ప్రాంతంలో నమాజు చేస్తున్న వ్యక్తులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని…

పొంతన కోసం పడిగాపులు – ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్‌

Mar 8,2024 | 22:08

– బిజెపి పెద్దలతో భేటీ రేపటికి వాయిదా -సీట్ల పంపకాలపై కసరత్తు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:బిజెపితో పొంతన కోసం టిడిపి, జనసేన న్యూఢిల్లీలోనే పడిగాపులు పడుతున్నాయి. పొత్తులు, సీట్ల…

39 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Mar 8,2024 | 22:05

– వాయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ పోటీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసింది. 39 మంది అభ్యర్థులతో కూడిన…