జాతీయం

  • Home
  • సిపిఎం విజయంతోనే హక్కులకు రక్షణ: మాణిక్‌ సర్కార్‌

జాతీయం

సిపిఎం విజయంతోనే హక్కులకు రక్షణ: మాణిక్‌ సర్కార్‌

May 3,2024 | 01:19

బార్‌పేట : సిపిఎం అభ్యర్థుల విజయంతోనే ప్రజల హక్కులకు రక్షణ సాధ్యమవుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. అస్సాంలోని బార్‌పేట…

కవిత బెయిల్‌పై తీర్పు 6కు వాయిదా

May 3,2024 | 01:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) ఈ…

వృద్ధులకు ఆరోగ్య బీమా ఏదీ?

May 3,2024 | 01:15

 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అట్టడుగున ఇండియా  ఎడిబి నివేదిక త్బిలిసి (జార్జియా) : వృద్ధులకు ఆరోగ్య బీమా విషయంలో భారత్‌ వెనుకబడి ఉందని, ఆసియా పసిఫిక్‌ దేశాల్లోనే…

నేడు సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు

May 3,2024 | 01:13

 విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని…

‘లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారనడానికి ఆధారాల్లేవు : రైల్వే శాఖ తాజా సర్క్యులర్‌

May 3,2024 | 01:12

చెన్నై : గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు తమ మొబైల్‌ ఫోన్లలో క్రికెట్‌ చూస్తున్నారంటూ పేర్కొన్న అంశాన్ని…

యువరాజు ప్రధాని కావాలని పాక్‌ కోరుకుంటుంది : మోడీ

May 3,2024 | 01:10

గాంధీనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్థాన్‌ కోరుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. గురువారం గుజరాత్‌లో ఎన్నికల…

లైంగిక వేధింపుల కేసులో బెంగాల్‌ గవర్నర్‌

May 3,2024 | 00:36

 రాజ్‌భవన్‌ ఉద్యోగిని ఫిర్యాదు కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో…

నదులను అనుసంధానిస్తాం

May 3,2024 | 00:26

ఎపిలో అవినీతి, పేదరికం పెరిగింది : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, పార్వతీపురం రూరల్‌ : దేశంలోని నదులను అనుసంధానిస్తామని కేంద్ర…

శాంతిభద్రతలు రాష్ట్ర అంశం

May 2,2024 | 23:58

 పశ్చిమ బెంగాల్‌ పిటీషన్‌ విచారణలో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి…