జాతీయం

  • Home
  • రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లు : ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు

జాతీయం

రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లు : ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు

Jan 6,2024 | 12:37

న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్‌ను…

Covid : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

Jan 6,2024 | 12:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 774 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

హైకోర్టు తీర్పుపై సుప్రీం తీవ్ర అభ్యంతరం

Jan 6,2024 | 11:12

న్యూఢిల్లీ : బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని,…

మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

Jan 6,2024 | 11:06

బాధ్యతలు అప్పగింతపై చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున…

‘హలాల్‌’పై యుపి సర్కారుకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:52

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హలాల్‌ సర్టిఫికెట్‌ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌…

జ్ఞాన్‌వాపీ మసీదు సర్వేపై నేడు నిర్ణయం

Jan 6,2024 | 11:19

వారణాసి : జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌పై భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సీల్డ్‌ కవర్‌లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ…

మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 | 10:43

తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌…

ఆ క్రైస్తవ నాయకులతో విభేదిస్తున్నాం : క్రైస్తవులు

Jan 6,2024 | 10:38

ప్రధాని మోడీ క్రిస్మస్‌ లంచ్‌కు హాజరుకావటంపై 3,000 మంది క్రైస్తవుల సంతకాలు న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్‌ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన…

సిఎస్‌బి ఉద్యోగులకు ఎఫ్‌డిఐ కష్టాలు

Jan 6,2024 | 11:03

వేతన పెంపునకు యాజమాన్యం నిరాకరణ కొచ్చీ : కేరళలోని 100 ఏళ్ల నాటి అతి పురాతన బ్యాంక్‌ల్లో ఒక్కటైన సిఎస్‌బిలోని ఉద్యోగులు ఆందోళనకు గురైతున్నారు. ఈ బ్యాంక్‌లోకి…