Allahabad High Court : యుపి మదర్సా బోర్డ్ రాజ్యాంగ విరుద్ధం
లక్నో : యుపి బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం కొట్టివేసింది. ఈ వివాదాస్పద చట్టం లౌకిక…
లక్నో : యుపి బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం కొట్టివేసింది. ఈ వివాదాస్పద చట్టం లౌకిక…
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం (జెఎన్యుఎస్యు) ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిపై ఎన్నికల కమిషన్ అక్రమంగా వేటు వేసింది. ప్రధాన కార్యదర్శి…
రాజస్థాన్ : గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……
భువనేశ్వర్ : ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిజు జనతా దళ్ (బిజెడి) ప్రముఖ నేత దామోదర్ రౌత్ (83) మరణించారు. కిడ్నీ సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన…
ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు పలు బ్యాంకుల ప్రకటన ముంబయి : క్రెడిట్ కార్డుల వినియోగించినప్పుడు లభించే ప్రోత్సాహక రివార్డులకు బ్యాంకులు కోత విధించనున్నాయి. ఈ మేరకు…
న్యూఢిల్లీ : రెక్కలతో తయారు చేసిన ‘స్వదేశీ స్పేస్ షటిల్’గా పిలిచే పుష్పక్ శుక్రవారం ఉదయం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును కేరళ సిఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. అరెస్టు పూర్తిగా దుర్మార్గమైనదని, లోక్సభ ఎన్నికల ముందు అన్ని ప్రతిపక్ష…
నాన్ ఎలక్టోరల్ బాండ్లలోనూ 65 శాతం కైవసం పదేళ్లలో ఏకంగా రూ.5000 కోట్ల నిధులు దర్యాప్తు సంస్థల సోదాల ఫలితమే అంటున్న విశ్లేషకులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :…
భూటాన్ : భారత ప్రధాని నరేంద్ర మోడి ఒక రోజు ఆలస్యంగా భూటాన్ పర్యటనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన థింపునకు బయలుదేరారు. నిజానికి నిన్ననే ప్రారంభం…