జాతీయం

  • Home
  • కమల్‌నాథ్‌పై కాంగ్రెస్‌ వేటు.. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

జాతీయం

కమల్‌నాథ్‌పై కాంగ్రెస్‌ వేటు.. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

Dec 17,2023 | 13:22

భోపాల్‌  :    మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించింది. మరోసారి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పిసిసి చీఫ్‌, మాజీ…

మేనిఫెస్టోలో సామాజిక సమస్యలు చేర్చాలి

Dec 17,2023 | 11:55

  ఢిల్లీలో వివిధ పార్టీలకు వ్యవసాయ కార్మిక, దళిత, స్వచ్ఛంద సంఘాల విజ్ఞప్తి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :    వచ్చే సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక ప్రధానంగా…

69 వేల మంది న్యాయమూర్తులు అవసరం

Dec 17,2023 | 11:18

ఇప్పుడున్నది 25వేల మంది మాత్రమే న్యాయవ్యవస్థ స్థితిగతులపై నివేదిక వెల్లడి న్యూఢిల్లీ  :    పది లక్షల మంది జనాభాకు 10 మంది న్యాయమూర్తుల నుండి 50…

నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం

Dec 17,2023 | 11:09

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై రాహుల్‌ న్యూఢిల్లీ   :    పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలు, భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బిజెపి ప్రభుతాన్ని తప్పుపట్టారు. ఈ…

అదానీ నుంచి ధారావిని రక్షించండి

Dec 17,2023 | 10:59

పునరాభివద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారీ కవాతు ముంబై  :    గౌతమ్‌ అదానీ పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూ.23 వేల కోట్లతో చేపట్టిన దారావి పునరాభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేయాలని…

ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఇలాగేనా ? : మణిపూర్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

Dec 17,2023 | 10:17

న్యూఢిల్లీ : హింసాకాండలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల పునరుద్ధరణలో మణిపూర్‌ ప్రభుత్వ అలసత్వంపై సుప్రీం సీరియస్‌ అయింది. వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకున్నారో జస్టిస్‌ గీతా…

వాణిజ్య నౌక హైజాక్‌కు యత్నం.. తిప్పికొట్టిన భారత నావికాదళం

Dec 17,2023 | 10:07

మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌ కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ…

పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన కేసులోఆరో నిందితుడు అరెస్టు

Dec 17,2023 | 10:13

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన కేసులో సహ కుట్రదారుడు, ఆరో నిందితుడైన మహేష్‌ కుమవత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పార్లమెంట్‌ వద్ద…

కువైట్‌ అమీర్‌ షేక్‌ నవాఫ్‌ ఇక లేరు

Dec 17,2023 | 08:44

దుబాయ్ : కువైట్‌ పాలక అమీర్‌ షేక్‌ నవాఫ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సాబా (86) శనివారం మరణించారు. చమురు సంపన్న దేశమైన కువైట్‌లోని అంతర్గత రాజకీయ…