జాతీయం

  • Home
  • మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు : నలుగురు మృతి

జాతీయం

మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు : నలుగురు మృతి

Dec 23,2023 | 12:08

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 752 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం ఒక్కరోజే కరోనా వల్ల…

చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. అడ్డుకున్న ఆర్మీ

Dec 23,2023 | 11:44

జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్మూలోని…

ఆర్మీవాహనంపై దాడి.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Dec 23,2023 | 11:15

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. గురువారం నలుగురు మరణించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఒకరు…

న్యూస్‌క్లిక్‌పై విచారణకుమరో 60 రోజుల సమయం

Dec 23,2023 | 11:09

న్యూఢిల్లీ : న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై విచారణ పూర్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు మరో 60 రోజుల సమయానికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అలాగే న్యూస్‌క్లిక్‌…

కేంద్రానికి అసాధారణ అధికారాలు

Dec 23,2023 | 11:07

ఆ మూడు బిల్లుల లక్ష్యం అదే వార్తలను సెన్సార్‌ చేయొచ్చు ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయవచ్చు గోప్యత హక్కుకు భంగం కలిగించవచ్చు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ…

పిసి సర్కార్‌ ను విచారించిన ఇడి

Dec 23,2023 | 11:01

కొల్‌కతా: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్‌ (జూనియర్‌)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) శుక్రవారం విచారించింది. సర్కార్‌ను సాల్ట్‌ లేక్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఇడి అధికారులు పిన్‌కాన్‌…

నోయిడాలో మళ్లీ కోవిడ్‌

Dec 23,2023 | 10:55

నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లా నొయిడాలో చాలా నెలల తరువాత మొదటి కోవిడ్‌-19 కేసు నమోదయింది. నోయిడా వాసికి కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌…

క్రేజీవాల్‌కు మూడోసారి ఇడి సమన్లు

Dec 23,2023 | 10:53

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 3వ…

గడువుతీరినా .. టోల్‌ ప్లాజాలను తొలగించం

Dec 23,2023 | 10:49

న్యూఢిల్లీ : నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత.. లేదా మూలధన వ్యయాన్ని రికవరీ అయిన తరువాత కూడా.. టోల్‌ ప్లాజాలను తొలగించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.…