జాతీయం

  • Home
  • ఉగ్రవాదుల కాల్పుల్లో రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి మృతి 

జాతీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి మృతి 

Dec 24,2023 | 16:32

  శ్రీనగర్‌  :     మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్‌ పోలీస్‌ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.…

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ప్రముఖ అథ్లెట్లు   

Dec 24,2023 | 15:46

న్యూఢిల్లీ   :     రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకమండలిపై కేంద్రం బహిష్కరణ వేటుపై ప్రముఖ అథ్లెట్లు ఆదివారం స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని,…

52 శాతం పెరిగిన కోవిడ్‌ కొత్త కేసులు : డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి

Dec 24,2023 | 11:10

న్యూఢిల్లీ : గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది. 8,50,000కు పైగా…

సైన్యమే చంపేసింది !

Dec 24,2023 | 11:02

ఆర్మీ అదుపులో ఉన్న ముగ్గురు పౌరుల మృతిపై కాశ్మీర్‌లో ఆందోళనల వెల్లువ చట్టపర చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అనుమానితులుగా…

వరద బాధితులకు సిపిఎం చేయూత

Dec 24,2023 | 10:54

చెన్నయ్ : తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెను నష్టం వాటిల్లింది. ప్రధానంగా చెన్నరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. నీటి ముంపుతో ప్రజలు సర్వం…

పంజాబ్‌లో అఖిల భారత రైతు సదస్సు

Dec 24,2023 | 10:02

ఎస్‌కెఎం సమన్వయ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర , రైతులకు రుణ విముక్తి వంటి తమ డిమాండ్ల సాధనకు కార్యాచరణ ప్రణాళికను…

పునియా బాటలో వీరేందర్‌ సింగ్‌

Dec 24,2023 | 09:58

పద్మశ్రీ వాపస్‌ఇస్తానని ప్రకటన న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సన్నిహితుడు…

కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంను ఆశ్రయిస్తాం : నవ కేరళం ముగింపు సదస్సులో పినరయి విజయన్‌

Dec 24,2023 | 09:07

ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తోందంటూ విమర్శ కేరళకు కేంద్రం బకాయిలు రూ. 64 వేల కోట్లు తిరువనంతపురం : ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బిజెపి…

ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు చోటు ఇవ్వకూడదు : జై శంకర్‌

Dec 23,2023 | 17:33

గాంధీనగర్ : అరికాలోని స్వామినారాయణ్‌ దేవాలయ గోడలపై రాసిన విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్‌.…