15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపంలో నిన్న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్స్టర్లు అరెస్టయ్యారు.…
న్యూఢిల్లీ : బాలల అశ్లీల చిత్రాలను కేవలం డౌన్లోడ్ చేసుకోవడం, వీక్షించడం పోక్సో చట్టం కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు…
నోటిఫై చేసిన కేంద్రం అమలుచేయబోమన్న కేరళ అదే బాటలో మరో నాలుగు రాష్ట్రాలు న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదాస్పద…
పిఎంజెఎవై కింద ఆస్పత్రులకు అందని నిధులు కేటాయింపుల్లోనూ కోత పెడుతున్న ప్రభుత్వం అప్పుల ఊబిలో ఆస్పత్రులు వైద్య సేవల నిలిపివేత న్యూఢిల్లీ : ‘ప్రధానమంత్రి జన్ ఆరోగ్య…
జైపూర్ : రాజస్థాన్లోని షేఖావతి ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపి రాహుల్ కశ్వన్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన…
24 భాషల్లో అవార్డులు ప్రకటన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరీంనగర్కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ…
న్యూఢిల్లీ : ఆర్థిక గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్ తన తాజా నివేదికలో సిఫార్సు చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే…
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటీషన్ న్యూఢిల్లీ : 2023 చట్టం ప్రకారం కొత్తగా ఎలక్షన్ కమిషనర్లను నియమించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. కాంగ్రెస్ నాయకురాలు…