జాతీయం

  • Home
  • INDIA bloc rally : ఐదు డిమాండ్లను వినిపించిన ప్రియాంక గాంధీ

జాతీయం

INDIA bloc rally : ఐదు డిమాండ్లను వినిపించిన ప్రియాంక గాంధీ

Apr 4,2024 | 12:13

న్యూఢిల్లీ  :    ఇండియా ఫోరం ప్రధానంగా ఐదు డిమాండ్లను లేవనెత్తుతోందని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో…

INDIA bloc rally : ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదు : సునీత కేజ్రీవాల్‌

Apr 4,2024 | 12:14

న్యూఢిల్లీ :   ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదనిఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత పేర్కొన్నారు. తన భర్తను మోడీ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని, అయితే…

ఎన్నికల వేళ … పశ్చిమ బెంగాల్‌లో ఎంత బంగారం.. మద్యం.. నగదు పట్టుబడిందంటే..

Apr 4,2024 | 12:14

కోల్‌కతా : లోక్‌ సభ ఎన్నికల వేళ … దేశంలో అత్యధిక స్థాయిలో బంగారం, మద్యం, నగదు పట్టుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ.140 కోట్ల విలువైన…

సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌

Mar 31,2024 | 13:29

న్యూఢిల్లీ   :    జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. శనివారం…

INDIA bloc rally : రామ్‌లీలా మైదాన్‌కి చేరుకుంటున్నప్రతిపక్ష నేతలు

Mar 31,2024 | 13:31

న్యూఢిల్లీ  :  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఇండియా ఫోరం ఇక్కడ రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపట్టనుంది. ఇండియా ఫోరంకి చెందిన పలువురు…

విమానం ఆలస్యమైందని ఫిర్యాదు – ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం

Mar 31,2024 | 13:19

ముంబయి : విమానం ఆలస్యమైందని ఓ ప్రయాణీకుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు … ఆ వినియోగదారుడికి రూ.85 వేల పరిహారాన్ని చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు…

యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Mar 31,2024 | 13:06

కర్నాటక : కర్నాటకలోని తుమూకూరు జిల్లాలో యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హాసన్‌కు…

Chidambaram : ఐటి నోటీసులు రాజకీయ పార్టీలు, ప్రజలకు ఓ హెచ్చరిక

Mar 31,2024 | 11:27

చెన్నై :  ఆదాయ పన్ను శాఖ (ఐటి) కాంగ్రెస్‌కు ఇచ్చిన నోటీసులు దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజలకు ఇచ్చిన అతిపెద్ద హెచ్చరిక అని కాంగ్రెస్‌…

అరుణాచల్‌లో 10 స్థానాల్లో బిజెపికి ఏకగ్రీవం : 50 స్థానాల్లోనే పోటీ

Apr 4,2024 | 12:15

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…