హెచ్ఏఎల్కు రక్షణ శాఖ రూ. 65 వేల కోట్ల టెండర్
ఢిల్లీ : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు కేంద్ర రక్షణ శాఖ సుమారు రూ. 65,000 కోట్ల ఖరీదైన టెండర్ను ఇచ్చింది. ఈ టెండర్ మేడ్-ఇన్-ఇండియా 97 ఎల్సీఏ…
ఢిల్లీ : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు కేంద్ర రక్షణ శాఖ సుమారు రూ. 65,000 కోట్ల ఖరీదైన టెండర్ను ఇచ్చింది. ఈ టెండర్ మేడ్-ఇన్-ఇండియా 97 ఎల్సీఏ…
తమిళనాడు : ప్రముఖ కోలీవుడ్ సినీ నటుడు అరుల్మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్ మణికి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో…
ఉత్తర గోవా : బంగ్లాపై గంజాయిని సాగు చేస్తున్న … బ్రిటన్కు చెందిన విదేశీయుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. బ్రిటన్కు చెందిన జేసన్…
ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశరాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి శుక్రవారం…
న్యూఢిల్లీ : భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అనుసరిస్తున్న విధానాలపై అంతర్జాతీయంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ను హిందూ రాజ్యంగా మార్చడానికి…
ఢిల్లీ : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్…
ఢిల్లీ : 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల…
బిజెపికి వ్యతిరేకంగా తమిళనాడులో పోస్టర్లు చెన్నై : తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరగటానికి కొన్ని రోజుల సమయమే ఉన్నది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న అక్కడ రాష్ట్రవ్యాప్తంగా…
సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించిన ఎస్బిఐ న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించడానికి ఎస్బిఐ నిరాకరించింది.…