జాతీయం

  • Home
  • ఫెడరలిజం రక్షణకై పోరాటం : కేరళ సిఎం పినరయి విజయన్

జాతీయం

ఫెడరలిజం రక్షణకై పోరాటం : కేరళ సిఎం పినరయి విజయన్

Feb 8,2024 | 13:45

ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మకమైన రోజు ఇల్లు ప్రతి ఒక్కరి హక్కు.. కానుక కాదు దేశం గర్వించదగ్గ విజయాలు ఎన్నో సాధించాం  ఐక్యత, లౌకికవాదాన్ని కొనసాగిద్దాం న్యూఢిల్లీ : దేశంలోని…

మోడీ ఓబిసిగా పుట్టలేదు… సాధారణ కులానికే చెందినవాడు : రాహుల్‌

Feb 8,2024 | 13:02

ఒడిశా : ప్రధాని మోడీ కులంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర గురువారం ఒడిశాకు చేరుకుంది.…

కేంద్ర నిర్లక్ష్యంపై కేరళ నిరసన(లైవ్)

Feb 8,2024 | 13:52

న్యూఢిల్లీ  : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కేరళ నిరసన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేరళ హౌస్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ రాజీనామా

Feb 8,2024 | 12:12

ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్‌…

కేంద్ర వైఖరిపై కర్ణాటక నిరసన

Feb 8,2024 | 09:53

రాజధానిలో ఆందోళన న్యూఢిల్లీ : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా చెల్లించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని ఆయా రాష్ట్రాలకు చెందిన…

ఏపిలో నిర్మాణం పూర్తికాని ఇళ్లు 1,78,951

Feb 8,2024 | 09:50

రాజ్యసభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్వోతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 1,78,951 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి…

అదానీ విద్యుత్‌ కోసం అధిక ధర 

Feb 8,2024 | 09:48

గుజరాత్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ పవర్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) నుండి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందని, అందుకోసం…

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 | 09:45

 ఎస్‌కెఎం, సిఐటియు పిలుపునకు వెల్లువెత్తిన మద్దతు న్యూఢిల్లీ : కార్పొరేట్ల లాభాలను పెంచేలా, నిరుద్యోగం పెరిగేలా, పేదల జీవనోపాధులు లాక్కునేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ…

యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్‌ ఆమోదం

Feb 8,2024 | 09:41

డెహ్రాడూన్‌ / జైపూర్‌ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…