జాతీయం

  • Home
  • పంజాబ్‌ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

జాతీయం

పంజాబ్‌ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Dec 26,2023 | 11:38

చంఢీఘర్    :       పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” భగవంత్‌మాన్‌కు సిక్కుల…

లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం

Dec 26,2023 | 11:00

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ : 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న అంతర్జాతీయ సమాజ లక్ష్యాన్ని చేరుకోవడం మన దేశానికి…

అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వండి

Dec 26,2023 | 10:56

 న్యూస్‌క్లిక్‌ కేసులో హెచ్‌ఆర్‌ హెడ్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ    :   న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ…

ఉల్లిపాయలతో శాంతాక్లాజ్‌

Dec 26,2023 | 10:54

 ‘క్రిస్మస్‌’ సందర్భంగా సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం భువనేశ్వర్‌ : క్రిస్మస్‌ సందర్భంగా సైకత శిల్పకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ శాంతాక్లాజ్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘గిఫ్ట్‌ ఎ…

నూతన క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

Dec 26,2023 | 10:51

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఈఎ)ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత – 2023, భారతీయ నాగరిక్‌…

ఈ సారి ఆ తప్పు చేస్తే నియంతత్వమే..

Dec 26,2023 | 10:50

 ఉద్ధవ్‌ సంచలన వ్యాఖ్యలు.. ముంబయి  :    శివసేన(యుబిటి) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నియంతత్వం ముందు ఉందని,…

మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ విస్తరణ

Dec 26,2023 | 10:48

మంత్రులుగా 28 మంది ప్రమాణస్వీకారం భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన క్యాబినెట్‌ను సోమవారం విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి…

పార్లమెంటరీ సంస్థలు నిర్వీర్యం

Dec 26,2023 | 10:47

మోడీ పాలనలో దిగజారిన ప్రజావ్యవస్థ రాష్ట్రాలే నయమంటున్న పరిశీలకులు న్యూఢిల్లీ   :   గత వారం పార్లమెంట్‌ నుంచి ప్రతిపక్ష సభ్యులను బయటికి గెంటేసిన తర్వాత కొన్ని కీలక…

4.5 తీవ్రతతో లెహ్, లడఖ్‌లో భూకంపం

Dec 26,2023 | 10:41

లడఖ్‌ : లెహ్, లడఖ్‌ ప్రాంతాలో 4.5 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో…