జాతీయం

  • Home
  • ఎన్నికల బాండ్ల అవినీతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయండి

జాతీయం

ఎన్నికల బాండ్ల అవినీతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయండి

Apr 25,2024 | 07:21

 సుప్రీంలో పిటీషన్‌ దాఖలు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతి అవినీతి, క్విడ్‌ ప్రోకో, కిక్‌బ్యాక్‌ కేసునూ విచారించేందుకు…

మోడీ విద్వేష విషంఫై ప్రపంచం ఏమంటోంది?

Apr 25,2024 | 06:42

న్యూఢిల్లీ : మతాన్ని పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎన్నికల కోడ్‌కు విరుద్దం. అయితే, కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిందిదే! రాజస్థాన్‌లో ఎన్నికల…

సందేహాలపై స్పష్టత ఇవ్వండి

Apr 25,2024 | 00:49

వివి ప్యాట్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వివి ప్యాట్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి అయిదు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల…

పోలీసు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ పునరుద్ధరించాలి !- సిఇసికి ఏచూరి లేఖ

Apr 25,2024 | 00:45

పశ్చిమ త్రిపురలో పోలింగ్‌ అవకతవకలపై మరో లేఖ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు బుధవారం రెండు లేఖలు రాశారు.…

వాయు కాలుష్య పరిమితులపై ఇయు కొత్త నిబంధనలు

Apr 25,2024 | 00:06

ఉల్లంఘిస్తే ఇక చట్టపరమైన చర్యలే బ్రస్సెల్స్‌ : వాయు కాలుష్య పరిమితులను విధిస్తూ యురోపియన్‌ పార్లమెంట్‌ బుధవారం కొత్త నిబంధనలు రూపొందించింది. 2030కల్లా తప్పనిసరిగా వీటిని కచ్చితంగా…

ఇజ్రాయిల్‌ పట్ల పెరుగుతున్న ఆగ్రహావేశాలు

Apr 25,2024 | 00:02

సామూహిక సమాధులపై స్వతంత్ర దర్యాప్తుకు పెరుగుతున్న డిమాండ్‌ గాజా : గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన తర్వాత నెమ్మదిగా ప్రజలు అక్కడకు…

కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారు : రాహుల్‌గాంధీ

Apr 25,2024 | 00:00

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ‘విప్లవాత్మక’ మేనిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సులో…

కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన ఉద్దేశాలు- చత్తీస్‌గఢ్‌ సభలో ప్రధాని మోడీ

Apr 24,2024 | 23:58

అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) : ప్రజల ఆస్థులు, హక్కులు హరించాలని కాంగ్రెస్‌కు ‘ప్రమాదకరమైన ఉద్దేశాలు’ ఉన్నాయని, పిట్రోడా వ్యాఖ్యలతో ఇవి బయటకు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

బరిలో 1,351 మంది

Apr 24,2024 | 23:57

– మూడో దశలో అభ్యర్థుల పోటీపై ఇసి సమాచారం – 12 రాష్ట్రాలు, యుటిలలో 95 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ : వచ్చే నెల 7న జరగబోయే…