శ్రీకృష్ణ జన్మభూమి వివాదం : సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు…
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు…
ఢిల్లీ : భారత్-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రష్యా అధ్యక్షుడు…
శ్రీలంక : అక్రమంగా శ్రీలంక జలాల్లోకి వచ్చి చేపల్ని వేటాడుతున్నారనే ఆరోపణలతో శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని…
ఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల…
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలు సోమవారం నిర్వహించారు. ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు జల్లికట్టు…
పొత్తులతో వెళ్తే తామే నష్టపోతున్నామని వెల్లడి ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలు దగ్గక పడుతున్న తరుణంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన…
ఎయిర్పోర్టు సిబ్బందిపై ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు దాడులకు పాల్పడితే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరిక ఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద…
బీహార్ : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు…
లక్నో : ‘ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం ‘ అని బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. నేడు మాయావతి పుట్టినరోజు సందర్భంగా … ఈరోజు…