Earthquake – జమ్మూకాశ్మీర్లో మూడోసారి భూకంపం
జమ్మూకాశ్మీర్ : వరుసగా మూడోసారి జమ్మూకాశ్మీర్లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్…
జమ్మూకాశ్మీర్ : వరుసగా మూడోసారి జమ్మూకాశ్మీర్లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్…
కర్నాటక : బస్సు బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటన కర్నాటకలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల కథనం…
ఢిల్లీ : భారతదేశంలో తన న్యూస్ రూమ్ ను బిబిసి మూసివేసింది. ఆదాయపు పన్ను శాఖ నిరంతర దాడులు, విచారణల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బిబిసి…
న్యూఢిల్లీ : భారతదేశ పౌరసత్వం కావాలని కోరుతున్న విదేశీయులు తమ స్వదేశ పౌరసత్వాన్ని విడనాడాల్సిన అవసరం లేదని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనలు పేర్కొంటున్నందున ఈ…
మధ్యప్రదేశ్లోని అనుప్పుర్లో శనివారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. విశాఖపట్నం-అమృత్సర్ హిరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ను ఢీకొట్టి మరీ…
– ఆయన స్థానంలో శ్రీనివాస్కు బాధ్యతలు న్యూఢిల్లీ : సమాచార, సాంకేతిక దిగ్గజ సంస్థ విప్రోలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ…
మద్రాసు : ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని మద్రాసు హైకోర్టు మోటారు ప్రమాద బాధితుడి కుటుంబానికి రూ.13.42 లక్షల పరిహారం మినహాయించింది. హెల్మెట్ ధరించకపోతే మరణానికి…
ఢిల్లీ : ప్రతిపక్ష నాయకులు, సామాజికవేత్తలు శనివారం న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అధికార బిజెపి అసమ్మతిని అణిచివేస్తోందని వారు ఆరోపించారు.…
త్రిసూర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిసూర్ లో మకాం వేసినా బిజెపి అభ్యర్థి సురేష్ గోపి గెలవలేరని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు. శనివారం…