హేమంత్ సోరేన్పై కేసులో మూడో వ్యక్తి అరెస్టు
రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్పై విచారణ జరుగుతున్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మూడో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని…
రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్పై విచారణ జరుగుతున్న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మూడో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని…
న్యూఢిల్లీ : టిఎంసి నేతలు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కూడా తమ నిరసనను కొనసాగించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇడి, ఎన్ఐఎ,…
తిరువనంతపురం : 2021-22 ఒక్క ఏడాదిలోనే కార్పోరేట్లు, వ్యక్తులు, ఎలక్షన్ కమిషన్ (ఇసి) ఆమోదించని అక్రమ ట్రస్టుల నుండి బిజెపి రూ.614.52 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్ బాండ్ల…
న్యూఢిల్లీ : తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్లోని…
హైకోర్టుకు రిఫర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మార్గదర్శిపై విచారణను కొట్టేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై…
న్యూఢిల్లీ : వ్యవసాయం, ఆహారం, వాణిజ్య అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల ట్రేడ్ యూనియన్ 5వ అంతర్జాతీయ సమావేశం ఈ ఏడాది ఏప్రిల్ 9 నుండి 14…
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక…
తమిళనాడు : తమిళనాడులో పలువురు నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అధికార పార్టీ డిఎంకె కు చెందిన కొందరు నేతలతోపాటు పలువురు…
బొలెరో వాహనం లోయలో పడి 8మంది మృతి డెహ్రడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిలా బేతాల్ఘట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున బొలెరో…