జాతీయం

  • Home
  • రాహుల్‌ న్యాయ యాత్ర వేదిక మార్పు- తౌబాల్‌ నుంచి ప్రారంభం

జాతీయం

రాహుల్‌ న్యాయ యాత్ర వేదిక మార్పు- తౌబాల్‌ నుంచి ప్రారంభం

Jan 13,2024 | 08:32

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టనున్న ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ ప్రారంభ వేదికను మార్చారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌…

కోరలు చాచిన నిరుద్యోగం

Jan 12,2024 | 08:10

– అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగిత రేటు – గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరం – భారత ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం (సిఎంఐఇ) తాజా నివేదికలో…

దేశంలో అతిపొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన ప్రధాని

Jan 12,2024 | 16:45

న్యూఢిల్లీ :  ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ , ‘అటల్‌ సేతు’గా…

ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Jan 12,2024 | 16:26

భువనేశ్వర్‌ :   భారత్‌కు  చెందిన రక్షణ పరిశోధన అభివఅద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌…

కేంద్రానికి సుప్రీం నోటీసులు

Jan 12,2024 | 14:00

న్యూఢిల్లీ :    భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ నియమించే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఈసి), ఎలక్షన్‌ కమిషర్‌(ఈసి)ల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి…

టిఎంసి నేతల నివాసాలపై ఈడి దాడులు

Jan 12,2024 | 16:52

 కోల్‌కతా :   తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు నిర్వహించింది.  ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ మంత్రి సుజిత్‌ బోస్‌, ఎమ్మెల్యే…

విద్యార్థి సంఘాల చలో పార్లమెంటు(లైవ్)

Jan 12,2024 | 12:47

విద్యా వినాశకర విధానాలపై ఐక్యపోరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యారంగంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధ్వంసకర చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐతో సహా 16 విద్యార్థి సంఘాలు…

ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

Jan 12,2024 | 10:47

కొజికోడ్‌ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్‌ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌…

పుట్టబోయే బిడ్డ ఎవరో నిర్ణయించేది పురుష క్రోమోజోమ్‌లే !

Jan 12,2024 | 10:43

సమాజంలో దీనిపై అవగాహన పెరగాలి వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పుట్టబోయే బిడ్డ ఆడ, మగా అని నిర్ణయించేది…