ముర్షిదాబాద్ నుంచి మహ్మద్ సలీం పోటీ
– మరో నాలుగు స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో పోటీ చేయనున్న మరో నాలుగు లోక్సభ స్థానాలకు సిపిఎం తన అభ్యర్థులను…
– మరో నాలుగు స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో పోటీ చేయనున్న మరో నాలుగు లోక్సభ స్థానాలకు సిపిఎం తన అభ్యర్థులను…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో ఈ నెల 31న ఇండియా ఫోరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘మహా ర్యాలీ’ నిర్వహించనుంది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా, కేజ్రీవాల్కు మద్దతుగా నిర్వహిస్తున్న…
– నీటి సమస్యల పరిష్కారం కోసం తొలి ఉత్తర్వులు న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు…
ముంబయి : వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ (విబిఎ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ నిర్ణయం ఏకపక్షమని, దురదృష్టకరమని యుటిబి శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 31న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఇండియా ఫోరం ప్రకటించింది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘సేవ్…
న్యూఢిల్లీ : భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ చీఫ్ ఆర్.కె.ఎస్. బదౌరియా బిజెపిలో చేరారు. ఐఎఎఫ్లో బదౌరియా సుదీర్ఘ సేవలందించారని, రక్షణ దళంలో చురుకైన పాత్ర పోషించారని…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 45 మంది అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్ అభ్యర్థుల…
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన యువతి మృతి చెందింది. ఈ విషయాన్ని యూఎస్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న…
గువహతి : ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతోపాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటి గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో…