జాతీయం

  • Home
  • ముఖేశ్‌ అంబానీ అదాయం గంటకు రూ.90 కోట్లు

జాతీయం

ముఖేశ్‌ అంబానీ అదాయం గంటకు రూ.90 కోట్లు

May 15,2024 | 00:20

 ఐఐఎఫ్‌ఎల్‌ హురూన్‌ వెల్లడి ముంబయి : శ్రమజీవుల కష్టార్జీతంతో అనునిత్యం శ్రమ దోపిడితో దేశంలోని శత కోటీశ్వర్లు కోట్లకోట్లకు పడగలెత్తుతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండదండలతో ఆక్టోపస్‌లో…

జలందర్‌ లోక్‌సభ అభ్యర్థిగా బిల్గా నామినేషన్‌

May 15,2024 | 00:12

జలందర్‌ : పంజాబ్‌లోని జలందర్‌ లోక్‌సభ స్థానం సిపిఎం అభ్యర్థి ప్రశోతమ్‌ లాల్‌ బిల్గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దేశ్‌ భగత్‌ మెమోరియల్‌…

ఢిల్లీ మద్యం కేసులో సహనిందితురాలిగా ఆప్‌

May 15,2024 | 00:10

 హైకోర్టుకు తెలిపిన ఇడి న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తదుపరి దాఖలు చేయబోయే ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు (ఛార్జిషీట్‌)లో ఆప్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ను సహ నిందితురాలిగా…

మోడీ ఆస్తులు రూ.3 కోట్లు.. 

May 15,2024 | 00:08

ఎక్కువ శాతం ఎఫ్‌డిలే న్యూఢిల్లీ : వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మోడీ బిజెపి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌…

స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్‌ పిసి అసభ్య ప్రవర్తన

May 15,2024 | 00:04

 కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆప్‌ నేత న్యూఢిల్లీ : ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌కుమార్‌ అసభ్యంగా ప్రవర్తించిన…

వినియోగదారుల కోర్టుల్లో లాయర్లపై దావాలు చెల్లవు

May 14,2024 | 23:58

 సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు  2007 నాటి ఫోరం తీర్పు కొట్టివేత న్యూఢిల్లీ : సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల కోర్టుల్లో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం…

పతంజలి కేసులో నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

May 15,2024 | 00:05

న్యూఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించేలా వాణిజ్య ప్రకటనలు జారీ చేస్తున్న కేసులో యోగా గురు రామ్‌దేవ్‌, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కోర్టు…

ఎన్నికల బాండ్ల స్కామ్‌పై సిట్‌ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌

May 14,2024 | 22:47

సత్వర విచారణకు సుప్రీం హామీ న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను త్వరలో…

వారణాసిలో అట్టహాసంగా మోడీ నామినేషన్‌

May 14,2024 | 22:44

హాజరైన చంద్రబాబు వారణాసి : వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడవసారి బరిలోకి దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు నామినేషన్‌పత్రాలను దాఖలు చేశారు.…