జాతీయం

  • Home
  • కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుపై అత్యవసర విచారణకు సుప్రీం నో

జాతీయం

కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుపై అత్యవసర విచారణకు సుప్రీం నో

May 28,2024 | 23:59

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు మరో వారం రోజుల పాటు మధ్యంతర…

రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాదం- మరో అరెస్టు

May 28,2024 | 23:58

అహ్మదాబాద్‌ : రాజ్‌కోట్‌ గేమ్‌ జోన్‌ ప్రమాదం కేసులో మంగళవారం మరొక వ్యక్తిని గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. టిఆర్‌పి గేమ్‌ జోన్‌ నిర్వహిస్తున్న ధవల్‌ కార్పొరేషన్‌కు…

బిభవ్‌ కుమార్‌కు మూడు రోజుల కస్టడీ

May 28,2024 | 23:55

న్యూఢిల్లీ : ఆప్‌ ఎంపి స్వాతి మాలివాల్‌పై వేధింపుల కేసులో బిభవ్‌కుమార్‌కు ఢిల్లీలోని కోర్టు మంగళవారం మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈ నెల 13న…

సొరేన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి-ఇడికి జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశం

May 28,2024 | 23:47

రాంచి : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని జార్ఖండ్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. భూ…

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ తిరస్కృతి

May 28,2024 | 23:45

న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) మాజీ స్కాలర్‌ ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం తిరస్కరించింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన…

చొరబాట్లుతో సంతాల్‌ పరగణాల్లో గిరిజన జనాభా తగ్గుతోంది : మోడీ

May 28,2024 | 23:36

డుంకా (జార్ఖండ్‌) : చొరబాట్లతో జార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాల్లో గిరిజన జనాభా తగ్గుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. డుంకాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో…

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

May 28,2024 | 23:30

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ…

జార్ఖండ్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

May 28,2024 | 23:26

రాజ్‌మహల్‌ : జార్ఖండ్‌లో సిపిఎం అభ్యర్థి గోపిన్‌ సొరేన్‌కు మద్దతుగా ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రడోమ్‌, జార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శి…

కవిత పిటిషన్లపై తీర్పు రిజర్వు – ఢిల్లీ హైకోర్టులో ముగిసిన వాదనలు

May 28,2024 | 23:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇరువురి వాదనలు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కవిత సాక్షులను బెదిరించారని,…