నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఇడి ముమ్మర దాడులు
14 బ్యాంక్ ఖాతాల సీజ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్ వెలుగుచూడటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది.…
14 బ్యాంక్ ఖాతాల సీజ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్ వెలుగుచూడటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది.…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపుర తూర్పు (ఎస్టి రిజర్వుడ్) లోక్సభ నియోజకవర్గానికి, అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది.…
ఢిల్లీ లిక్కర్ పాలసీలో…లబ్ది పొందేలా ఎమ్మెల్సీ డీల్ కేజ్రీవాల్, సిసోడియాలతో కలిసి కుట్ర : ఇడి ప్రకటన సోదాల టైంలో కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని వెల్లడి…
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటీవల నిర్వహించిన రాజ్యసభ…
కోల్కతా : పశ్చిమబెంగాల్ డిజిపి సహా ఆరు రాష్ట్రాల ఉన్నతాధికారులను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సోమవారం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డిజిపిని ఎన్నికల సంబంధిత…
న్యూఢిల్లీ : తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసుకు సంబంధించి సీనియర్ నటి జయప్రదకు విధించిన 6 నెలల జైలు శిక్షను…
అహ్మదాబాద్ : గుజరాత్ యూనివర్శిటీకి చెందిన విదేశీ విద్యార్థులను మూడు రోజుల్లో మరో కొత్త హాస్టల్కు మార్చనున్నట్లు వైస్ ఛాన్సలర్ నీరజ తెలిపారు. యూనివర్శిటీ తన హాస్టల్…
న్యూఢిల్లీ : ఇద్దరు దొంగలు ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఒకడు మెడలో చైన్ ను పట్టుకుపోగా, వేరొకడు ఆ వ్యక్తి చేతికి చిక్కాడు.. తీరా చూస్తే……
న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అభియోగాల రద్దు, బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆయనను వెంటనే…