జాతీయం

  • Home
  • భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

జాతీయం

భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

Jan 15,2024 | 10:53

మోడీపై రాహుల్‌, ఖర్గే విమర్శలు తౌబాల్‌ : మణిపూర్‌లోని తౌబాల్‌లో ఆదివారం భారత్‌ జోడో న్యారు యాత్రను కాంగ్రెస్‌ ప్రారంభించింది. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నాయకులు…

ప్రధాని నిర్ణయించిన సమయానికే మిలింద్‌ రాజీనామా: కాంగ్రెస్‌

Jan 15,2024 | 07:43

న్యూఢిల్లీ    :   ప్రధాని మోడీ నిర్ణయించిన సమయానికే మిలింద్‌ దేవ్‌రా రాజీనామా చేశారని కాంగ్రెస్‌ పేర్కొంది. మిలింద్‌ తండ్రి మురళీ దేవ్‌రా ఎప్పుడూ కాంగ్రెస్‌ పక్షపాతిగానే…

ఆధ్యాత్మిక రంగాల్లో రాజకీయ జోక్యం ఆమోదయోగ్యంకాదు : పూరీ శంకరాచార్య

Jan 15,2024 | 07:43

న్యూఢిల్లీ :   ఆధ్యాత్మిక రంగాల్లో రాజకీయ జోక్యం ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగం కూడా ఈ విధానాన్ని అనుమతించదని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వ్యాఖ్యానించారు. జనవరి…

మందిర నిర్మాణంపై నిస్సిగ్గు రాజకీయం : మోడీపై ఏచూరి ఆగ్రహం

Jan 15,2024 | 07:44

ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు పతాక స్థాయికి అధికార కాంక్ష న్యూఢిల్లీ : రామ మందిర నిర్మాణాన్ని బిజెపి నిస్సిగ్గుగా, బహిరంగంగా రాజకీయం చేస్తోందని సిపిఎం…

ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు.. నిర్మాణాలపై కేంద్రం ఆంక్షలు

Jan 15,2024 | 07:42

న్యూఢిల్లీ  :  ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయునాణ్యతా అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు…

గాజాలో అమానవీయతకు 100 రోజులు

Jan 15,2024 | 07:42

-యుద్ధం మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించింది -లెబనాన్‌, ఇరాన్‌, యెమెన్లలో దాడులు -ఎర్ర సముద్రం కూడా రణరంగంగా మారింది గాజా:గాజాలో ప్రతి గంటకు 10 మంది చనిపోతున్నారు.లక్షలాది మంది…

ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం .. 

Jan 14,2024 | 15:41

రాయ్‌పూర్  :  ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత…

అసదుద్దీన్‌ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు : యోగా గురువు రామ్‌దేవ్‌

Jan 14,2024 | 11:51

న్యూఢిల్లీ : తాను అసదుద్దీన్‌ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడానని, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు)ని అవమానించే ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయలేదని యోగా గురువు రామ్‌దేవ్‌ ఆదివారం…

మూత్రం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించారు !

Jan 14,2024 | 11:11

తమిళనాడు నేషనల్‌ లా యూనివర్శిటీలో దారుణం తిరుచి : పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయ మాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన…