భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం
మోడీపై రాహుల్, ఖర్గే విమర్శలు తౌబాల్ : మణిపూర్లోని తౌబాల్లో ఆదివారం భారత్ జోడో న్యారు యాత్రను కాంగ్రెస్ ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నాయకులు…
మోడీపై రాహుల్, ఖర్గే విమర్శలు తౌబాల్ : మణిపూర్లోని తౌబాల్లో ఆదివారం భారత్ జోడో న్యారు యాత్రను కాంగ్రెస్ ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నాయకులు…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నిర్ణయించిన సమయానికే మిలింద్ దేవ్రా రాజీనామా చేశారని కాంగ్రెస్ పేర్కొంది. మిలింద్ తండ్రి మురళీ దేవ్రా ఎప్పుడూ కాంగ్రెస్ పక్షపాతిగానే…
న్యూఢిల్లీ : ఆధ్యాత్మిక రంగాల్లో రాజకీయ జోక్యం ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగం కూడా ఈ విధానాన్ని అనుమతించదని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వ్యాఖ్యానించారు. జనవరి…
ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు పతాక స్థాయికి అధికార కాంక్ష న్యూఢిల్లీ : రామ మందిర నిర్మాణాన్ని బిజెపి నిస్సిగ్గుగా, బహిరంగంగా రాజకీయం చేస్తోందని సిపిఎం…
న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయునాణ్యతా అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు…
-యుద్ధం మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించింది -లెబనాన్, ఇరాన్, యెమెన్లలో దాడులు -ఎర్ర సముద్రం కూడా రణరంగంగా మారింది గాజా:గాజాలో ప్రతి గంటకు 10 మంది చనిపోతున్నారు.లక్షలాది మంది…
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత…
న్యూఢిల్లీ : తాను అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడానని, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు)ని అవమానించే ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయలేదని యోగా గురువు రామ్దేవ్ ఆదివారం…
తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో దారుణం తిరుచి : పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయ మాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన…