కేజ్రీవాల్ పిఎస్కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు
ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి ఘటనలో కేజ్రీవాల్ పిఎస్ బిభవ్ కుమార్కు జాతీయ…
ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి ఘటనలో కేజ్రీవాల్ పిఎస్ బిభవ్ కుమార్కు జాతీయ…
యుపి ఎన్నికల ప్రచార సభలో మోడీ లక్నో : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) విషయంలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎఎపై…
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ : ఒకవేళ కేంద్రంలో బిజెపి విజయం సాధిస్తే అమిత్ షా ప్రధాని అవుతారనీ, యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని…
హుగ్లీ : ప్రజల వాణిని పార్లమెంట్లో వినిపించి, వారి సమస్యలపై పోరాడేందుకు సిపిఎం అభ్యర్థి మొన్దీప్ ఘోష్ను గెలిపించాలని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ పిలుపునిచ్చారు. హుగ్లీలోని…
విసిల నియామకాలపై ఇసికి నీలోత్పల్ బసు లేఖ న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో వుండగా జరిగిన వైస్ ఛాన్సలర్ల నియామకాలను రద్దు…
రాంచీ : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలంకు పిఎంఆర్ఎ కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్్ కేసులో అలంగీర్ ఆలంను ఇడి…
న్యూఢిల్లీ : కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్న భాగ్య’ (పేదలకు 10 కిలోల ఉచిత బియ్యం పథకం)ను కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా…
భువనేశ్వర్ : బిజెపి, బిజెడిల వల్ల ఒడిశా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. భువనేశ్వర్లో గురువారం ఖర్గే విలేకరుల సమావేశంలో…
ప్రత్యేక కోర్టు విచారణలో ఉంటే అరెస్టు చేయకూడదు సుప్రీం చారిత్రాత్మక తీర్పు న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఫిర్యాదును ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మనీ…