జాతీయం

  • Home
  • Kerala: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసిన విజిలెన్స్‌ కోర్టు

జాతీయం

Kerala: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పిటిషన్‌ను కొట్టివేసిన విజిలెన్స్‌ కోర్టు

May 6,2024 | 16:28

తిరువనంతపురం :    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె టి.వీణాకు చెందిన సంస్థకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక విజిలెన్స్‌ కోర్టు…

ఢిల్లీ తరహాలోనే అహ్మదాబాద్‌లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు

May 6,2024 | 14:46

న్యూఢిల్లీ :    అహ్మదాబాద్‌లోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపుల వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు డిస్పోజబుల్‌ స్క్వాడ్‌, క్రైమ్‌ బ్రాంచ్‌…

జార్ఖండ్‌ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు హేమంత్‌ సోరెన్‌

May 6,2024 | 13:01

రాంచీ :  బెయిల్‌పై జార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసర జాబితా…

Supreme Court: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో ఉమర్‌ అన్సారీకి బెయిల్‌

May 6,2024 | 12:35

న్యూఢిల్లీ :    రాజకీయనేతగా మారిన గ్యాంగ్‌స్టర్‌ ముక్తార్‌ అన్సారీ కుమారుడు ఉమర్‌ అన్సారీకి సుప్రీంకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ హృషికేష్‌ రారు, పి.కె.…

Titanic నటుడు బెర్నార్డ్‌ హిల్‌ మృతి

May 6,2024 | 12:27

ముంబయి : చిరస్థాయిగా ఉండిపోయిన చిత్రాల్లో ఒకటైన టైటానిక్‌ సినిమా గురించి చెప్పనక్కరలేదు. ఆ సినిమా నటుడు బెర్నార్డ్‌ హిల్‌ (79) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.…

Jharkhand Minister: ఇడిసోదాల్లో గుట్టలుగా నగదు

May 6,2024 | 11:53

రాంచీ :   జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోమవారం సోదాలు జరిపింది. 2003లో అరెస్టయిన జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ…

పాఠశాలలో ఎసి ఖర్చు తల్లిదండ్రులదే

May 6,2024 | 08:30

ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్‌ కండిషనింగ్‌కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లేబరేటరీ ఫీజ్‌, స్మార్ట్‌ కార్డ్‌ ఫీజ్‌…

కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

May 6,2024 | 08:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.…

సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారకాల స్థాయి 10 రెట్లు పెంపు

May 6,2024 | 08:15

 ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢిల్లీ : సుగంధ ద్రవ్యాల్లో క్రిమి సంహారక మందుల అవశేషాల పరిమాణాన్ని పెంచుతూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గ్రీన్‌ సిగల్‌…