అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..
గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు…
గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు…
న్యూఢిల్లీ : పాకిస్తాన్, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…
ఇంఫాల్ : మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇంఫాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ను మోహరించారు. మొయితీ కమ్యూనిటీకి చెందిన ఆరంబారు టెంగోల్ కార్యకర్తలు…
సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో పరీక్షించి, నిర్ధా రించేందుకు డైరెక్టర్ల బోర్డును నియమించా ల్సిందిగా…
పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే…
మోడీ జమానాలో ఉపాధి హామీ తీరు 61 శాతానికి పడిపోయిన వంద రోజుల పని పొందిన కుటుంబాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో…
తిరువనంతపురం:2025లో భారత్ నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ శిక్షణ కోసం ఎంపిక చేసిన వ్యోమగాములను మంగళవారం ఇస్రో ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…
ఛత్తీస్గఢ్ :ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ…