19న ‘ఇండియా’ ఫోరమ్ నేతల భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఇండియా ఫోరమ్ నేతల భేటీ ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ఈసారి కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఇండియా ఫోరమ్ నేతల భేటీ ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ఈసారి కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
చంఢీఘర్ : పంజాబ్లో 2021 -2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికంటే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. పొరుగున ఉన్న…
లక్నో : 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా…
సాయిమాజీ సిఎం రమణ్సింగ్ను పక్కనపెట్టిన బిజెపి రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో బిజెపి శాసనసభా పక్ష నేతగా గిరిజన నాయకులు విష్ణుదేవ్ సాయి…
బెంగళూరు : కేవలం కాంగ్రెస్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని సూచించారు. …
ఉత్తరాఖండ్ : స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్ రాష్ట్రంలో మోటహల్దులోని జాతీయ రహదారిపై జియో (రిలయన్స్) పెట్రోల్ పంపు ముందు స్కూల్ పిల్లలతో వెళుతున్న…
న్యూఢిల్లీ : రాష్ట్రీయ రాజ్పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సుఖ్దేవ్ హత్య కేసులో…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు తీర్పు వెలువడిన రెండు రోజులకే ఆమె తండ్రి మరణించారు. ఇటీవల నిందితులకు ఢిల్లీ…
దుబాయ్ : సమానత్వం, క్లెమేట్ జస్టిస్ ఆధారంగా వాతావరణ మార్పులపై చర్యలు ఉండాలని ధృఢంగా విశ్వసిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన…