జాతీయం

  • Home
  • ముగిసిన ప్రచార పర్వం- శనివారం ఆరో దశ పోలింగ్‌

జాతీయం

ముగిసిన ప్రచార పర్వం- శనివారం ఆరో దశ పోలింగ్‌

May 24,2024 | 08:21

ఎనిమిది రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ 889 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ కు సంబంధించిన ప్రచారపర్వం గురువారం…

మోడీకి రైతు సెగ

May 24,2024 | 08:20

కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్‌ – పంజాబ్‌ పర్యటనలో ప్రధానికి అడుగడుగునా అడ్డంకులు – బిజెపి నాయకుల నిలువరింత.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు…

చట్టపరమైన ఆదేశాలు లేవు

May 24,2024 | 08:07

గందరగోళానికి దారితీయొచ్చు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతం వెల్లడిపై ఇసి సుప్రీంలో 225 పేజీల అఫిడవిట్‌ న్యూఢిల్లీ : పోలింగ్‌ శాతాన్ని లేదా పోలింగ్‌ కేంద్రాల…

ప్రజాస్వామ్యాన్ని బిజెపి జైల్లో పెడితే.. అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుంది

May 24,2024 | 08:05

: ఇ-మెయిల్‌ ఇంటర్వ్యూలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : అధికార బిజెపి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడితే, అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి,…

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకుల గర్జన – ఏడుగురు మావోయిస్టుల కాల్చివేత

May 24,2024 | 07:57

రాయ్ పూర్‌: అబుజ్‌మద్‌ అడవుల్లో మళ్లీ తుపాకులు గర్జించాయి. గత కొంత కాలంగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ల పరంపరలో ఇది తాజాది. ఛత్తీగఢ్‌లోని బీజాపూర్‌ , నారాయణ్‌పూర్‌ జిల్లాల…

థానే రసాయనాల ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌ ! – 8మంది మృతి

May 24,2024 | 15:59

8మంది మృతి, 60మందికి పైగా గాయాలు ఫ్యాక్టరీలో చిక్కుకున్న మరికొంతమంది ? నాలుగు గంటలకు పైగా శ్రమించిన తర్వాత అదుపులోకి మంటలు థానే : ముంబయికి సమీపంలోని…

హిమాచల్‌, తెలంగాణా ఎన్నికలపై జోస్యం చెప్పి బోల్తా పడ్డ కిషోర్‌

May 24,2024 | 02:15

కరణ్‌ థాపర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పరస్పర విరుద్ధ ప్రకటనలు న్యూఢిల్లీ :ఎన్నికల నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ది వైర్‌కు చెందిన జర్నలిస్టు కరణ్‌ థాపర్‌కు…

అర్థరాత్రి వరకూ పని చేస్తున్నాం : పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం స్పందన

May 24,2024 | 00:35

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా…

ధరల సూచీని వెంటనే విడుదల చేయండి : సిఐటియు

May 23,2024 | 23:36

న్యూఢిల్లీ : పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీని వెంటనే విడుదల చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేసింది. ఫిబ్రవరి,…