రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడి
న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…
న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం,…
8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49…
ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు…
దళిత దంపతులపై దాష్టీకం స్తంభానికి కట్టేసి కొట్టి, చెప్పుల దండలతో ఊరేగింపు అశోక్నగర్ : వృద్ధులైన దళిత దంపతులపై కొందరు వ్యక్తులు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభానికి కట్టేసి…
కీలక అంశాలపై ప్రశ్నలే లేవు అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’ అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు న్యూఢిల్లీ…
తొక్కిసలాట భయంతో ప్రసంగించకుండానే వెనుదిరిగిన నేతలు లక్నో : కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా పాల్గొంటున్న బహిరంగ సభకు…
న్యూఢిల్లీ : నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ఈ పిటీషన్ను…
సింగపూర్ సిటీ : వారం రోజుల వ్యవధిలోనే సింగపూర్లో కోవిడ్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 5 నాటికి 13,700గా ఉన్న కేసుల…