జాతీయం

  • Home
  • రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడి

జాతీయం

రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడి

May 20,2024 | 11:00

న్యూఢిల్లీ : హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…

కేరళలో కొనసాగుతున్న భారీ వర్షం

May 20,2024 | 10:43

తిరువనంతపురం : కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం,…

ఐదో దశ పోలింగ్‌ ప్రారంభం

May 20,2024 | 11:45

 8 రాష్ట్రాల్లో 49 లోక్‌సభ స్థానాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదో దశ పోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49…

రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం..

May 20,2024 | 08:23

 ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు…

మధ్యప్రదేశ్‌లో ఘోరం – దళిత దంపతులపై దాష్టీకం

May 20,2024 | 08:22

దళిత దంపతులపై దాష్టీకం  స్తంభానికి కట్టేసి కొట్టి, చెప్పుల దండలతో ఊరేగింపు అశోక్‌నగర్‌ : వృద్ధులైన దళిత దంపతులపై కొందరు వ్యక్తులు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభానికి కట్టేసి…

జీ హుజూర్‌…!

May 20,2024 | 08:20

కీలక అంశాలపై ప్రశ్నలే లేవు అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’ అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు న్యూఢిల్లీ…

రాహుల్‌, అఖిలేష్‌ సభకు పోటెత్తిన జనం

May 20,2024 | 08:16

తొక్కిసలాట భయంతో ప్రసంగించకుండానే వెనుదిరిగిన నేతలు లక్నో : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ సంయుక్తంగా పాల్గొంటున్న బహిరంగ సభకు…

నూతన క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

May 20,2024 | 08:11

న్యూఢిల్లీ : నూతన క్రిమినల్‌ చట్టాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్‌ బేల ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిఠల్‌ ఈ పిటీషన్‌ను…