జాతీయం

  • Home
  • Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

జాతీయం

Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

Apr 3,2024 | 18:22

ముంబయి :   ముంబయి ప్రత్యేక కోర్టు బిజెపి ఎంపి ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టింది.  2008 మాలెగావ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె వరుసగా విచారణకు గైర్హాజరు కావడంతో…

నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌ గాంధీ

Apr 4,2024 | 11:57

తిరువనంతపురం :    కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ పత్రాల సమర్పణకు ముందు…

వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్

Apr 4,2024 | 11:57

కేరళ : కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన…

బిజెపి గూటికి చేరితే పునీతులే.. 23 మంది ప్రతిపక్ష నేతలపై ‘నో యాక్షన్ ‘

Apr 3,2024 | 13:22

న్యూఢిల్లీ  :    అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది…

Maoists : గత ఐదేళ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు మృతి

Apr 3,2024 | 14:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : గడచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది మావోయిస్టులు  మృతి చెందారు.   2019 నుంచి 2024 ఏప్రిల్‌ 2 వరకు  248 మంది మావోయిస్టులు …

కన్నతల్లిని పరుగెత్తించి కొట్టిన కొడుకు – చోద్యం చూసిన జనం..!

Apr 3,2024 | 12:12

ఉత్తరప్రదేశ్‌ : ఓ యువకుడు తన కన్నతల్లిని వెంబడించి పరుగెత్తించిమరీ కొట్టిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ లో జరిగింది. ఓ గుడి ఆవరణలో…

ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

Apr 4,2024 | 12:07

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…

మోడీకి శ్రీలంకను ఖండించే దమ్ముందా ? : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Apr 3,2024 | 11:21

ప్రజాశక్తి- వెల్లూరు : శ్రీలంకను ఖండించే దమ్ము ప్రధాని మోడీకి ఉందా? కచ్చతీవు దీవుల గురించి అక్కడికి వెళ్లి మాట్లాడగలరా ? అని డిఎంకె నేత ,…

Michaung Cyclone : ఆర్థిక సాయంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం

Apr 3,2024 | 11:19

చెన్నై :    మిచౌంగ్‌ తుఫాను ఆర్థిక సాయంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.19,692 ఆర్థిక సాయాన్ని నిర్దేశిత సమయంలో విడుదల చేసేలా కేంద్రానికి…