జాతీయం

  • Home
  • నేటి నుంచి కిసాన్‌-మజ్దూర్‌ జన జాగరణ్‌

జాతీయం

నేటి నుంచి కిసాన్‌-మజ్దూర్‌ జన జాగరణ్‌

Jan 10,2024 | 10:48

26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్స్‌ మార్చ్‌ సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కిసాన్‌-మజ్దూర్‌ జన జాగరణ్‌ ప్రచారానికి రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక సిద్ధమైంది.…

ఎంత ధైర్యం ?

Jan 10,2024 | 10:43

మోడీపై పూరీ శంకరాచార్య ఆగ్రహం రాముడిని ఆయన తాకడం చూడలేను అయోధ్యకు వెళ్లను రత్లాం : పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై…

ప్రీ పెయిడ్‌ మీటర్లు వద్దు

Jan 10,2024 | 10:41

విద్యుత్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పుదుచ్చేరిలో భారీ ర్యాలీ పుదుచ్చేరి : విద్యుత్‌ వినియోగానికి ప్రీ పెయిడ్‌ మీటర్లను పెట్టాలని పుదుచ్చేరి ప్రభుత్వం చేస్తున్న కసరత్తును వ్యతిరేకిస్తూ ‘చలో…

లండన్‌లో గాంధీజీకి రాజ్‌నాథ్‌ నివాళి

Jan 10,2024 | 10:24

లండన్‌ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం లండన్‌ చేరుకున్న ఆయన తవిస్టాక్‌ స్క్వేర్‌ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహనికి నివాళులర్పించారు.…

ఎస్టీ జాబితా నుంచి కుకీల తొలగింపు !

Jan 10,2024 | 10:11

పరిశీలించాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం న్యూఢిల్లీ : షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి కుకీలు, జోమీలను తొలగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ సర్కారును…

కార్తి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు

Jan 9,2024 | 17:06

 చెన్నై :    రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలకు గాను సీనియర్‌ నేత కార్తి చిదంబరానికి కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం షోకాజ్‌ నోటీసులిచ్చింది. రాహుల్‌ గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టిన…

నాలుగేళ్ల కుమారుడిని చంపిన స్టార్టప్‌ సిఈవో

Jan 10,2024 | 11:46

పనాజీ : బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసింది. గోవా టూర్‌కి తీసుకెళ్లిన తన కుమారుడిని చంపి.. మృతదేహాన్ని…

రైల్వే కేసులో లాలూ కుటుంబ సభ్యులపై ఇడి చార్జిషీట్‌

Jan 10,2024 | 10:26

న్యూఢిల్లీ : రైల్వే నియామకాల్లో అక్రమాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తొలి చార్జిషీట్‌ను బుధవారం కోర్టులో సమర్పించింది. ఈ కేసులో ఆర్‌జెడి చీఫ్‌ లాలూ…

శివసేన (యుటిబి) ఎమ్మెల్యే నివాసంపై ఈడి దాడులు

Jan 9,2024 | 13:01

 ముంబయి  : శివసేన (యుబిటి) ఎమ్మెల్యే రవీంద్ర వైకర్‌, అనుబంధ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) దాడులు చేపడుతోంది. మంగళవారం ఉదయం నుండి ముంబయిలోని ఏడు…