కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ…
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ…
న్యూఢిల్లీ : మానవత్వాన్ని, సామాజిక అభివృద్ధిని కోరుకోవడం అతివాదమా అని మానవహక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా ప్రశ్నించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అరోపణలపై…
సంఘ పరివార్ను సూటిగా ప్రశ్నించిన పినరయి విజయన్ తిరువనంతపురం : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలు మొదటగా చేసింది ఇద్దరు ముస్లింలని, ఇప్పుడు…
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై స్థానిక రాజమాత అమృతారాయ్ని బిజెపి బరిలోకి దింపింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలతో…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోటీగా కేరళ బిజెపి చీఫ్ కె.సురేంద్రన్ బరిలోకి దిగనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్,…
న్యూఢిల్లీ : బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్యూవీ కారును ఈ నెల 19వ తేదీన దొంగలెత్తుకుపోయారు. దక్షిణ తూర్పు ఢిల్లీలో గోవింద్ పురి…
విద్వేష రాజకీయాలను విద్యార్థులు తిప్పికొట్టారు జెఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధనంజయ్ న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు) విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష…
మధ్యప్రదేశ్ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…