జాతీయం

  • Home
  • కాంగ్రెస్‌ ఆరో జాబితా విడుదల

జాతీయం

కాంగ్రెస్‌ ఆరో జాబితా విడుదల

Mar 25,2024 | 23:52

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ…

GN Saibaba: సామాజిక అభివృద్ధిని కోరుకోవడం అతివాదమా ? : జిఎన్‌ సాయిబాబా

Mar 26,2024 | 00:17

న్యూఢిల్లీ : మానవత్వాన్ని, సామాజిక అభివృద్ధిని కోరుకోవడం అతివాదమా అని మానవహక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ప్రశ్నించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అరోపణలపై…

Pinarayi Vijayan : ఓ ముస్లిం ఇచ్చిన ‘భారత్‌ మాతా కీ జై’ నినాదం వదిలేసుకుంటారా?

Mar 25,2024 | 23:34

సంఘ పరివార్‌ను సూటిగా ప్రశ్నించిన పినరయి విజయన్‌ తిరువనంతపురం : ‘భారత్‌ మాతా కీ జై’, ‘జై హింద్‌’ నినాదాలు మొదటగా చేసింది ఇద్దరు ముస్లింలని, ఇప్పుడు…

West bengal : మహువా మొయిత్రా vs రాజమాత

Mar 25,2024 | 15:11

కోల్‌కతా :    తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాపై స్థానిక రాజమాత అమృతారాయ్‌ని  బిజెపి బరిలోకి దింపింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలతో…

Wayanad : రాహుల్‌కి పోటీగా కేరళ బిజెపి చీఫ్‌

Mar 25,2024 | 12:43

న్యూఢిల్లీ  :   లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి పోటీగా కేరళ బిజెపి చీఫ్‌ కె.సురేంద్రన్‌ బరిలోకి దిగనున్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్,…

Stolen – జేపీ నడ్డా భార్య కారును ఎత్తుకుపోయారు

Mar 25,2024 | 11:39

న్యూఢిల్లీ : బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్‌యూవీ కారును ఈ నెల 19వ తేదీన దొంగలెత్తుకుపోయారు. దక్షిణ తూర్పు ఢిల్లీలో గోవింద్‌ పురి…

JNU : మహిళల భద్రతకు ప్రాధాన్యత

Mar 26,2024 | 00:25

విద్వేష రాజకీయాలను విద్యార్థులు తిప్పికొట్టారు జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధనంజయ్ న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష…

Tragedy హోళీ వేడుకల్లో విషాదం

Mar 26,2024 | 00:13

 కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి హిమాచల్‌ ప్రదేశ్‌ : హోలీ పండుగ వేడుకల వేళ … హిమాచల్‌ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉనా జిల్లా అంబ్‌…

ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం – ఆరుగురి పరిస్థితి విషమం

Mar 25,2024 | 11:08

మధ్యప్రదేశ్‌ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…