జాతీయం

  • Home
  • ఢిల్లీ విమానాశ్రయంలో రక్షణ గోడ దూకి రన్‌ వేపైకొచ్చిన వ్యక్తి

జాతీయం

ఢిల్లీ విమానాశ్రయంలో రక్షణ గోడ దూకి రన్‌ వేపైకొచ్చిన వ్యక్తి

Jan 29,2024 | 13:18

న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ డే రోజున … ఢిల్లీలోని అంతర్జాతీయ విమనాశ్రయంలో భద్రతా వైఫల్యం తాజాగా వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రక్షణ గోడ…

బీహార్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర

Jan 29,2024 | 12:57

పాట్నా :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్ర సోమవారం బీహార్‌లోకి ప్రవేశించింది. ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమికి ముగింపు పలికిన…

కాషాయ జెండా తొలగింపుపై కెరగోడులో ఉద్రిక్తత.. 144 సెక్షన్‌ విధింపు

Jan 29,2024 | 12:14

బెంగళూరు :   కాషాయ జెండా కర్ణాటక మాండ్యజిల్లాలోని కెరగోడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాషాయ జెండా తొలగింపుపై బిజెపి, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.…

ఈడి కార్యాలయానికి లాలూ యాదవ్‌

Jan 30,2024 | 12:57

పాట్నా   :   ఆర్‌జెడి అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సోమవారం  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) విచారించింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో ఆయనను…

రిజర్వేషన్లపై యుజిసి కత్తి

Jan 29,2024 | 11:02

అభ్యర్థులు అందుబాటులో లేకపోతే  డిరిజర్వ్‌ చేయాలని ప్రతిపాదన  వెల్లువెత్తుతున్న విమర్శలు న్యూఢిల్లీ : రిజర్వ్‌డ్‌ పోస్టులకు తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థుల…

రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాల చర్చలు

Jan 29,2024 | 10:34

 కేరళ గవర్నర్‌ తీరు రాజ్యాంగ విరుద్ధం  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  కేరళలో ప్రారంభమైన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ…

మరింత బలోపేతమౌతాం

Jan 29,2024 | 10:50

నితీష్‌ నిష్క్రమణపై ఇండియా ఫోరమ్‌ నేతలు న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బిజెపి పంచకు చేరడంతో తాము మరింత బలోపేతమయ్యామని ఇండియా ఫోరమ్‌ నేతలు అంటున్నారు.…

న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం : చంద్రచూడ్‌

Jan 29,2024 | 10:01

భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఘనంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సిజెఐ డివై చంద్రచూడ్‌…

కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..

Jan 29,2024 | 07:41

లక్నో :    ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా  విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. అన్‌స్కిల్డ్‌ కార్మికుడిగానైనా పనిచేసి రోజుకు రూ.300…