RTI Act: ఆ సమాచారం అందుబాటులో లేదు : రాష్ట్రపతి భవన్
న్యూఢిల్లీ : ఏ ఫైల్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పున:పరిశీలన కోసం తిరిగి పంపారనే సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఆర్టిఐ ప్రశ్నకి సమాధానమిచ్చింది.…
న్యూఢిల్లీ : ఏ ఫైల్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పున:పరిశీలన కోసం తిరిగి పంపారనే సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఆర్టిఐ ప్రశ్నకి సమాధానమిచ్చింది.…
ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు.…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెల్లడించింది. ఈ…
మానసిక, శారీరక శ్రేయస్సుకు అసాధారణ నిర్ణయం న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం సుప్రీంకోర్టు అనుమతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్…
వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ అందజేత న్యూఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్రపతి భవన్లో వైభవంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు…
ఎన్నికల కమిషన్కు సీతారాం ఏచూరి మరో లేఖ ఈ ఫిర్యాదుపైనైనా స్పందించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై…
రాజస్థాన్లో ముస్లింలపై విషం చిమ్మిన మోడీ బహు సంతానం కలిగిన సమాజమంటూ ఛీత్కారం చొరబాటుదారులంటూ నిందలు శ్రీ మోడీ పై చర్యకు ప్రతిపక్షాల డిమాండ్ ప్రజాశక్తి –…
కేంద్ర, రాష్ట్రాలకు మరోసారి సుప్రీం సూచన కర్ణాటక కరువు పరిష్కారానికి వారం గడువు కావాలన్న కేంద్రం న్యూఢిల్లీ : ఫెడరల్ వ్యవస్థలో తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన…
ముగ్గురూ ఇండియా ఫోరం నుంచే సెరంపూర్లో సిపిఎం నుంచి దీప్సితాధర్ ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున కన్నయ్య కుమార్ నలంద స్థానంలో సిపిఐ(ఎంఎల్’ అభ్యర్థిగా సందీప్ సౌరభ్…