జాతీయం

  • Home
  • కేరళలో కుండపోత వాన – 11మంది మృతి

జాతీయం

కేరళలో కుండపోత వాన – 11మంది మృతి

May 25,2024 | 13:25

కేరళ : కేరళలో కుండపోత వాన కురుస్తోంది. గత రెండు రోజులుగా కేరళలో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా,…

మోడీ బస చేశారు… బిల్లు కట్టండి

May 25,2024 | 23:31

 ప్రభుత్వానికి మైసూర్‌ హోటల్‌ నోటీసు మైసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్‌లో బస చేసి.. 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించనందుకుగాను చట్టపరమైన చర్యలు…

polling : మధ్యాహ్న 3 గంటలకు 49.2 శాతం పోలింగ్‌, బెంగాల్లో 70 శాతం

May 25,2024 | 16:39

న్యూఢిలీ : ఆరోదశ పోలింగ్‌లో 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు 49.2 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా…

అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

May 25,2024 | 11:28

అగర్ మాల్వా : మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ముగ్గురు పిల్లలు నదిలో మునిగి మరణించారని పోలీసులు శనివారం(మే 25న) తెలిపారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో…

Chhattisgarh – గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు..

May 25,2024 | 23:40

 ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు రాయపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో ఉన్న అతిపెద్ద గన్‌పౌడర్‌…

Sixth phase పోలింగ్‌ ప్రారంభం

May 25,2024 | 09:07

ఎనిమిది రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు  ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు..  11.13 కోట్ల ఓటర్లు.. 1.14 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో…

15 రోజుల్లో 50 మందికి పైగా మృతి

May 25,2024 | 08:45

చార్‌ధామ్‌ యాత్రపై అధికారుల వెల్లడి డెహ్రాడున్‌ : ఉత్తరాఖండ్‌లో ఈ నెల 10న ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్రకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. అయితే, అక్కడి ప్రతికూల…

ఓటెయ్యలేకపోతున్న వలస కార్మికుడు

May 25,2024 | 08:43

దశాబ్దాలుగా ఇదే దుస్థితి ఎన్నికల పండుగకు దూరంగా లక్షలాది మంది కార్మికులు ఆర్థిక అవసరాలే కారణం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని నిపుణుల సూచన న్యూఢిల్లీ : దేశంలో…