ప్రారంభమైన రైతుల ఢిల్లీ చలో యాత్ర ..
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో…
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వేలాది చిత్తడి నేలలు ప్రతిరోజూ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని, పర్యావరణపరంగా ఎంతో కీలకమైన చిత్తడి నేలలను రక్షించుకోవడం చాలా అవసరమని కాంగ్రెస్ నాయకులు,…
జమ్ము : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పర్యటించారు. జమ్ములో జరిగిన ఒక సభలో వర్చువల్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలోనే అతి పొడవైన రైలు…
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు మిలిటరీ కార్గో నౌకలోకి ఆయుధాలను లోడింగ్ చేసేందుకు జల రవాణా కార్మికులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పదకొండు ఓడరేవుల్లోని 3,500 కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్…
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల ప్రమేయమున్న 2021 నాటి చిట్ఫండ్స్ కుంభకోణాల్లో (పొంజి స్కామ్స్)లో ఒకటైన యూనిక్స్ ఇన్ఫ్రాస్రక్చర్ ప్రయివేటు లిమిటెడ్…
జైపూర్ : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బిజెపి అనుకూల ప్రచారాలు నిర్వహించే ఒక ప్రచార కార్యాక్రమాల సంస్థగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మారిపోయిందన్న ఆందోళన…
ఆ నిబంధనలు లింగ వివక్షే, రాజ్యాంగ విరుద్ధం కూడా సైన్యానికి తలంటిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు సంబంధించి సైన్యానికి అనుబంధంగా పనిచేసే మిలటరీ నర్సింగ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర నిరాకరించడమంటే హరితవిప్లవపితామహుడు ఎంఎస్ స్వామినాథన్ను అవమానించడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…