రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల సోదాలు
నీలగిరి (తమిళనాడు) : లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా … ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు.…
నీలగిరి (తమిళనాడు) : లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా … ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు.…
ఇంఫాల్ : మణిపూర్లో హింసాకాండ కొనసాగుతోంది. కాంగ్పోక్సీ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం మొయితీలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కుకీ వాలంటీర్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి…
ఛత్తీస్గడ్ : ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ…
బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్ వైరల్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై ఆందోళన న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల…
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…
న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) భారత్లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…
అయినా మారని ఆమెరికా తీరు కారకస్ : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు హ్యుగో చావెజ్ను అధికారం నుండి కూలదోసేందుకు పెట్టుబడిదారీవర్గం జరిపిన కుట్రకు ఈ నెల 11తో…
– రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మోడీ – సీతారాం ఏచూరి ప్రజాశక్తి-చెన్నై బ్యూరో :భారతదేశానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, ఫెడరలిజం, సామాజిక…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా డి గౌస్ దేశాయ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర…