జాతీయం

  • Home
  • మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కి నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు

జాతీయం

మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కి నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు

Mar 2,2024 | 12:20

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్‌ నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ని…

పశ్చిమ బెంగాల్‌లో ఆశాల ఆందోళన

Mar 2,2024 | 10:50

కోల్‌కతా : తమ డిమాండ్ల సాధన కోసం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆశా వర్కర్లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. రూ.26 వేల కనీస వేతనం…

విద్యాహక్కు అమలులో దారుణ వైఫల్యం : ఉత్తరప్రదేశ్‌పై సుప్రీం ఆగ్రహం

Mar 2,2024 | 10:40

15న సమీక్ష న్యూఢిల్లీ : ముజఫర్‌నగర్‌లో ఏడేళ్ల ముస్లిం చిన్నారిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన కేసులో ఉత్తరప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం…

ఐదేళ్ల నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే మళ్లీ అరెస్టు

Mar 2,2024 | 10:22

కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌పై పోలీసుల కక్షసాధింపు శ్రీనగర్‌ : ఐదేళ్ల నిర్భంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌ను పోలీసులు మరొక కేసులో…

ఇజ్రాయిలీ ఆర్మీ హత్యాకాండపై సిపిఎం పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతి

Mar 2,2024 | 10:09

అమెరికాకు వంతపాడే వైఖరిని మోడీ ప్రభుత్వం వీడాలని డిమాండ్‌ న్యూఢిల్లీ : గాజా నగరంలో ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన కాల్పుల్లో 112 మంది పాలస్తీనియన్లు మరణించడం, అనేక…

తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల ముప్పు

Mar 2,2024 | 08:54

కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ ఉధృతి ఈ నెల నుంచే అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ శాఖ న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశమంతా మార్చి…

హసన్‌ ఇల్లు కూల్చివేత దారుణం

Mar 2,2024 | 08:48

డిడిఎ అవినీతికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనం బాధిత కుటుంబానికి బృందాకరత్‌ పరామర్శ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం…

ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

Mar 2,2024 | 08:34

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య…

న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో…