జాతీయం

  • Home
  • పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తాం : అమిత్‌ షా

జాతీయం

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తాం : అమిత్‌ షా

Feb 11,2024 | 10:45

ఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తామని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్స్‌ టైమ్‌ నిర్వహించిన…

జర్నలిస్టుపై బిజెపి కార్యకర్తల దాడి

Feb 11,2024 | 10:46

న్యూఢిల్లీ : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రధాని మోడీ అద్వానీకి భారత పురస్కారాన్ని ప్రకటించారు. సరిగ్గా…

తమిళ జాలర్లపై దాడులు, అరెస్ట్‌పై ప్రధానికి స్టాలిన్‌ లేఖ

Feb 11,2024 | 10:40

చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. దీనిపై ఆయన…

ఓటు బ్యాంకు కోసమే ‘రత్నాలు’ : సీతారాం ఏచూరి

Feb 11,2024 | 10:39

తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం…

రోదసీ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ : ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

Feb 11,2024 | 10:36

తిరువనంతపురం : రాకెట్‌లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శనివారం వ్యాఖ్యానించారు.…

బిజెపి నయవంచనకు పరాకాష్ట

Feb 11,2024 | 10:33

చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌ల ఆశయాల అమలేది ? కనీస మద్దతు ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోడీ సర్కార్‌ అశయాలు నెరవేర్చకుండా అవార్డులివ్వడమంటే అవహేళన చేయడమే ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం విమర్శ…

పంజాబ్‌-హర్యానా సరిహద్దు మూసివేత – 13న ‘ఢిల్లీ ఛలో’కు రైతుల పిలుపు

Feb 11,2024 | 09:33

అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…

జెఎన్‌యులో రెచ్చిపోయిన ఎబివిపి కార్యకర్తలు

Feb 11,2024 | 08:39

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై దాడి – పలువురికి గాయాలు న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి మరోమారు కండకావరాన్ని ప్రదర్శించింది. గుర్తింపు…

ముగిసిన పార్లమెంటు

Feb 11,2024 | 08:23

17వ లోక్‌సభకు తెర కొరవడిన ప్రభుత్వ జవాబుదారీ చివరి రోజు శ్వేత పత్రంపై వాడివేడి చర్చ రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం ప్రజాశక్తి- న్యూఢిల్లీ…