Delhi High Court : కేజ్రీవాల్కి ఊరట
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్ను ఢిల్లీ…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్ను ఢిల్లీ…
న్యూఢిల్లీ : స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ మూకలు న్యాయవ్యవ్యస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సుమారు 600 మంది న్యాయవాదులు బృందం సిజెఐ డి.వై చంద్రచూడ్కి లేఖ రాసింది.…
న్యూఢిల్లీ : చివరి శ్వాస వరకు పిల్భిత్ నియోజకవర్గంలోని ప్రజలతో తన బంధం కొనసాగుతుందని బిజెపి ఎంపి వరుణ్ గాంధీ పేర్కొన్నారు. తనకు బిజెపి లోక్సభ…
ఇంఫాల్ : మణిపూర్లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం…
కోల్కతా : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లను టిఎంసి నేత మహువా మొయిత్రా దాటవేశారు. లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణానగర్ నియోజకవర్గంలో గురువారం చేపట్టనున్న ఎన్నికల ప్రదర్శనలో…
న్యూఢిల్లీ : పారాబోలిక్ డ్రగ్స్ లిమిటెడ్కు చెందిన బ్యాంకు మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రూ.82.12 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం…
ఎలక్షన్ డెస్క్ : లోక్సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాల్లోని 88 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 26న జరగనున్న…
తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…
ప్రధాని బీమా పథకాల పేరిట బ్యాంకుల మాయాజాలం పలు చోట్ల అక్రమాలు…అవకతవకలు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాల పేరిట మీ…