జాతీయం

  • Home
  • Delhi High Court : కేజ్రీవాల్‌కి ఊరట

జాతీయం

Delhi High Court : కేజ్రీవాల్‌కి ఊరట

Mar 28,2024 | 16:31

న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ…

సిజెఐకి లేఖ రాసిన 600 మంది న్యాయవాదుల బృందం

Mar 28,2024 | 17:43

న్యూఢిల్లీ :   స్వార్థ ప్రయోజనాలతో కూడిన  రాజకీయ  మూకలు న్యాయవ్యవ్యస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సుమారు 600 మంది న్యాయవాదులు బృందం సిజెఐ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాసింది.…

Varun Gandhi : చివరి శ్వాస వరకు ఇక్కడి ప్రజలతో కొనసాగుతా

Mar 28,2024 | 14:14

న్యూఢిల్లీ :    చివరి శ్వాస వరకు పిల్‌భిత్‌ నియోజకవర్గంలోని ప్రజలతో తన బంధం కొనసాగుతుందని బిజెపి ఎంపి వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. తనకు బిజెపి లోక్‌సభ…

Manipur : ఈస్టర్‌ డే సెలవును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం

Mar 28,2024 | 12:52

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం…

ED summons : విచారణను దాటవేసిన మొయిత్రా

Mar 28,2024 | 12:20

కోల్‌కతా :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లను టిఎంసి నేత మహువా మొయిత్రా దాటవేశారు. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణానగర్‌ నియోజకవర్గంలో గురువారం చేపట్టనున్న ఎన్నికల ప్రదర్శనలో…

ED : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ రూ. 82-12 కోట్ల ఆస్తుల జప్తు

Mar 28,2024 | 11:49

న్యూఢిల్లీ : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) రూ.82.12 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం…

LokSabha: రెండో విడత నామినేషన్లు ప్రారంభం

Mar 28,2024 | 09:25

ఎలక్షన్ డెస్క్ : లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాల్లోని 88 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 26న జరగనున్న…

ఎండీఎంకె ఎంపీ గణేష్ మూర్తి మృతి

Mar 28,2024 | 11:16

తమిళనాడు : టికెట్ దక్కపోవడంతో పురుగుల మందు తాగిన తమిళనాడు ఎండీఎంకె నేత, ఎంపీ గణేష్ మూర్తి గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…

ఖాతాదారుల అనుమతి లేకుండానే సొమ్ము మాయం 

Mar 28,2024 | 08:47

ప్రధాని బీమా పథకాల పేరిట బ్యాంకుల మాయాజాలం  పలు చోట్ల అక్రమాలు…అవకతవకలు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాల పేరిట మీ…