జాతీయం

  • Home
  • నాలుగేళ్లలో 701 దేశద్రోహం కేసులు-5023 ఉపా కేసులు

జాతీయం

నాలుగేళ్లలో 701 దేశద్రోహం కేసులు-5023 ఉపా కేసులు

Feb 7,2024 | 10:48

న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 దేశద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల…

ఎస్టీ జాబితాలోకి బోండో, ఖోండ్‌, పరంగి

Feb 7,2024 | 10:27

రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం రాజ్యసభలో మూడు, లోక్‌సభలో నాలుగు బిల్లులకు ఓకే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోండో పోర్జా, ఖోండ్‌ పోర్జా,…

కేంద్రం తీరుతో ప్రమాదంలో సమాఖ్య వ్యవస్థ

Feb 7,2024 | 10:21

పరిరక్షణ కోసం ప్రతిఘటన అవశ్యం కేరళ నిరసనోద్యమానికి స్టాలిన్‌ మద్దతు రేపు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుతో సమాఖ్య…

16న దేశవ్యాప్త నిరసనలు : భూమి అధికార్‌ ఆందోళన్‌ పిలుపు

Feb 7,2024 | 10:17

న్యూఢిల్లీ : ఫాసిజాన్ని పోకడలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా భూమి…

అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధం… : జమిలి ఎన్నికలపై సిపిఎం

Feb 7,2024 | 09:37

కోవింద్‌తో పార్టీబృందం భేటీ న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని, వాటిని ఎలా…

కేజ్రీవాల్‌ పిఎతో సహా ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి సోదాలు

Feb 7,2024 | 09:33

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎతో సహా మరికొంత మంది ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి…

ఢిల్లీ సిఎం వ్యక్తిగత కార్యదర్శి, ఎంపిల నివాసాలపై ఇడి దాడులు

Feb 6,2024 | 21:00

 న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఎంపి, సహా పలువురు ఆప్‌ నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలు జరుపుతోంది.…

జమ్ము కాశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించండి : లోక్‌సభలో ప్రతిపక్షాలు

Feb 6,2024 | 16:15

న్యూఢిల్లీ :   త్వరలో జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం ‘జమ్ముకాశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల (సవరణ)…

కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు రూ. పదివేల జరిమానా

Feb 6,2024 | 15:22

 బెంగళూరు :   రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు రూ. పదివేల జరిమానా విధించింది. తమపై నమోదైన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సిఎం సిద్ధరామయ్య,…