జాతీయం

  • Home
  • ఓటు బ్యాంకు కోసమే ‘రత్నాలు’ : సీతారాం ఏచూరి

జాతీయం

ఓటు బ్యాంకు కోసమే ‘రత్నాలు’ : సీతారాం ఏచూరి

Feb 11,2024 | 10:39

తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం…

రోదసీ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ : ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

Feb 11,2024 | 10:36

తిరువనంతపురం : రాకెట్‌లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శనివారం వ్యాఖ్యానించారు.…

బిజెపి నయవంచనకు పరాకాష్ట

Feb 11,2024 | 10:33

చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌ల ఆశయాల అమలేది ? కనీస మద్దతు ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోడీ సర్కార్‌ అశయాలు నెరవేర్చకుండా అవార్డులివ్వడమంటే అవహేళన చేయడమే ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం విమర్శ…

పంజాబ్‌-హర్యానా సరిహద్దు మూసివేత – 13న ‘ఢిల్లీ ఛలో’కు రైతుల పిలుపు

Feb 11,2024 | 09:33

అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…

జెఎన్‌యులో రెచ్చిపోయిన ఎబివిపి కార్యకర్తలు

Feb 11,2024 | 08:39

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై దాడి – పలువురికి గాయాలు న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి మరోమారు కండకావరాన్ని ప్రదర్శించింది. గుర్తింపు…

ముగిసిన పార్లమెంటు

Feb 11,2024 | 08:23

17వ లోక్‌సభకు తెర కొరవడిన ప్రభుత్వ జవాబుదారీ చివరి రోజు శ్వేత పత్రంపై వాడివేడి చర్చ రామ మందిర నిర్మాణంపై ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం ప్రజాశక్తి- న్యూఢిల్లీ…

పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

Feb 10,2024 | 17:22

చండీగఢ్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 స్టీలకు పోటీ చేయనున్నట్లు ఆప్‌ పార్టీ చీఫ్‌ అరవింద్‌…

నీట్‌-2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Feb 10,2024 | 16:45

ఢిల్లీ : జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది.…

మూడు దశాబ్దాల తరువాత భారత్‌లో ‘ప్రపంచసుందరి పోటీలు’

Feb 10,2024 | 12:45

న్యూఢిల్లీ : మూడు దశాబ్దాల తరువాత భారతదేశం వేదికగా… ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 9 వరకు 71వ ‘ప్రపంచ సుందరి పోటీలు’ జరగనున్నాయి. భారత్‌లో…